హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ – రాజ్భవన్ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడ, బేగంపేట వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్కు సిటీ స్క�
మహానగర రవాణా వ్యవస్థను సమూలంగా మార్చిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో శకం ప్రారంభం కానుంది. మొదటిదశ పనులు చివరి అంకానికి చేరుతుండడంతో రెండోదశ పనులు ప్రారంభిస్తామని పుర
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగులను మోసం చేసేందుకు దళారులు తిరుగుతుంటారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు
ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో 5,146 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం తెలియజేసి
హైదరాబాద్ : ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శ�
డాటా సెంటర్, క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ వెబ్ వెర్క్స్.. హైదరాబాద్లో రూ.500 కోట్లతో ఓ డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ భవనాన్ని సొంతం చేసుకున్న ఈ సంస్థ.. దాన్నిక్కడ తమ తొలి డాట
బ్రిటన్ ప్రధాన కేంద్రంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న ‘డెలివరూ’...హైదరాబాద్లో ఇంజినీరింగ్ సెంటర్ను ఆరంభించింది. బ్రిటన్ అవతల ఏర్పాటు చేసిన అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఇదే కావడం విశేషం
భారత్లో అత్యధిక మంది ఇష్టపడే స్నాక్, ప్యాకేజ్ ఫుడ్ తయారీ సంస్థ బికానో..హైదరాబాద్లో నూతన ప్లాంట్ను ఆరంభించింది. ఉత్తర భారతంలో భారీ విజయాన్ని అందుకున్న సంస్థ..దక్షిణాది మార్కెట్లో ఉన్న అవకాశాలను
హైదరాబాద్ : నగరంలోని నిజాం కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. కళాశాలలో రూ.8.50కోట్లతో హాస్టల్ను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల స్నాతకోత్సవంలో పాల�
హైదరాబాద్ : నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో ఏర్ప�