1186.14 కోట్లతో న్యాయశాఖ పద్దు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి అల్లోల హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటు తెలంగాణ రాష్ర్టా
దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు
5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకుగాను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా
హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ గ్రామినర్ విస్తరణ బాటపట్టింది. డాటా సైన్స్, స్టోరీ టెల్లింగ్లో విశేష అనుభవం కలిగిన న్యూజెర్సీకి చెందిన గ్రామినర్.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డెవలప్మెంట్, రిసెర్చ్
సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ‘సత్య ఫిల్మ్ అకాడెమీ’ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రాజశేఖర్, జీవిత, రచయిత విజయేంద్రప్రసాద్
హైదరాబాద్ : కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతకు వ్యతిరేకంగా స్థానికులు సంతకాల సేకరణను ప్రారంభించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ రోడ్లను మూసివేస్తే.. మూసివేస్తే తాము నీళ్లు, విద్యు�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 259 బస్తీ దవాఖానాలను
హైదరాబాద్ : రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవార�
హైదరాబాద్ : నానక్రామ్గూడ వన్ వెస్ట్లో గ్రామీనర్ డేటా సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్లో డేటా సైన్స్కు గత �
NIFT | సృజనాత్మకత, నైపుణ్యతతో నిఫ్ట్ విద్యార్థులు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని నిఫ్ట్లో శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆక్ర
అనారోగ్యంతో మరణించిన ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ యాదగిరి భౌతికకాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఫిలిం ఛాంబర్లో కందికొండ భౌతికకాయాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఇక్కడకు చేరుకున�
ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం.. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అడ్డంకులు ఎన్నో. అయినా అందరి లక్ష్యం సర్కారు నౌకరి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివారు. కోచింగ్కు వెళ్లిన వారు కొందరైతే..
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా �
గాంధీ దవాఖానలో ఓ యువకుడికి అరుదైన కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. వరంగల్కు చెందిన హరీశ్ కుమార్ (30) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు