బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే దుఖాణాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏటీఎంలలోనూ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం త్వరలో అందుబాటులోకి రాబోతున్నది.
వేసవి కాలంలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్, నాగార్జుననగర్ కాలనీలో రూ.41
హైదరాబాద్ : నగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలీపురం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానిత పార్శిల్లో పేలుడు పదార్థాలను ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచ�
హైదరాబాద్ : ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెట్రో ట్రైన్లో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. గురువారం పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో క�
నాంపల్లిలోని నుమాయిష్లో కొలువుదీరిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్నది. ఈనెల 14న ప్రారంభమైన ప్రదర్శన ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. 15 మంది ఆర్టిస్టులు వేసిన పెయింటింగులను
మానవ రహిత విమానాన్ని(యూఏవీ) అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్కు చెందిన మాగ్నమ్ వింగ్స్. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు వాణిజ్య సంస్థల అవసరాలకోసం దీనిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
మిస్ అండ్ మిస్టర్ ఇండియా పోటీలను జాతీయస్థాయిలో నిర్వహిస్తామని వింగ్స్ మోడల్ హబ్ తెలిపింది. గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ పోటీలను పాన్ ఇండియాకు తీసుకువెళ్తున్నట్లు
హైదరాబాద్: తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎస్ రాంచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్ గోపికృష్ణణ్ అధ్యక్షతన మార్చి 13న జరిగిన అసోసియేషన్ వార్షిక సర్వసభ�
మహబూబ్నగర్ : హైదరాబాద్కు సమానంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ క
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ విమానాల విడి భాగాలను బోయింగ్ సంస్థకు విజయవంతంగా అందించింది. విమానాల విడి భాగాల మొద�