సిటీబ్యూరో: అమెరికాలో ఉన్న తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నాడంటూ..ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. పెద్దఅంబర్పేట్కు చెందిన ఓ యువతి ఎమ్మెస్సీ చదివేందుకు అమెరికా వెళ్లింది.
ఆమెను హైదరాబాద్ నుంచి ఆగంతకుడు ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైన మాటలతో నిత్యం వేధిస్తుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. వేధింపుల నుంచి కాపాడాలని తల్లిని కోరడంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిచింది. చేసింది.