జైళ్ల శాఖలో ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు కూడా జిల్లాల నుంచి హైదరాబాద్కు రప్పించి, తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని వాపోతున్నారు.
సెలూన్ షాపు పెట్టుకునేందుకు గానూ లోన్యాప్స్ల ద్వారా తీసుకున్న అప్పు లు కట్టలేక..లోన్యాప్స్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది.
కాంగ్రెస్ నేత కుమారుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హయత్నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు బర్రె రాజ
coercion at Nashik firm | మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులపై కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ఆ సంస్థ ఉన్నతాధికారుల, సహోద్యోగులు వారిని లైంగికంగా, మానసికంగా, మతం పేరుతో వేధించడంతోపాటు �
ప్రాణం పోసే చేతులే ప్రాణం తీస్తున్నాయి. బిడ్డకు జన్మనిచ్చే అమ్మ.. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడే నాన్న ..వీరిద్దరిని మించిన దైవం మరొకటి లేదనేది అందరి నమ్మకం. ఆ నమ్మకం నేటి రోజుల్లో ముక్కలవుతున్నది. నూరేళ్�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు (13) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు వేధిస�
నల్లగొండ జనరల్ దవాఖానలో పారా మెడికల్ విద్యార్థినిపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన శనివారం ఆలస్యంగా తెలిసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పారామెడికల్ కళాశాల విద్యార్థ�
Karnataka Officer Dies by Suicide | సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు �
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మహిళలపై హింస ఆగడం లేదు.. భాగ్యనగరంలో ఏదో ఒక చోట బాలికలు, యువతులు, మహిళలపై ఏదో రకమైన దాడులు జరుగుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. రాజధానిలోని పోలీస్ కమి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి పుల్లయ్య కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించాడు.
వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు అడ్తి వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు వేధింపులు మానుకోవాలని నినదించారు. దీంతో మార్కెట్లో రెండు గంట�
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారిని వేధించే ఆకతాయిల ఆటకట్టించడంలో షీటీమ్స్ తమ సమర్థతను చాటుకున్నాయని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. గత ఏడాదిలో మొత్తం 1149 ఫిర్యాదులు అందగా వ�
Women Safety | నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువవుతున్నది. ఆడపిల్లలకు పోకిరీల వేధింపులు పెరిగిపోయాయి. షీటీమ్స్ ఎంతగా నిఘా పెట్టినా ఆకతాయిలు తమ వెకిలివేషాలు మానకపోవడంతో మహిళలు, యువతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురై ఒక రైతు తన కిడ్నీని అమ్ముకున్న కేసు ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయంగా ఒక పెద్ద కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. ఈ కేసులో కంబోడియాలోని ఒక సైనిక దవాఖానతో పాటు తమిళనాడు, ఢిల్లీకి చె�
నా ఎదురుగానే కూర్చుంటవ్.. నాకు సహకరించవా.. నీ ఇష్టం.. సపోర్ట్ చేయకపోతే నెగెటివ్ రిపోర్ట్ రాస్తా.. ఒక్కసారి కమిట్ అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేయి.. అంతా నేను చూసుకుంటా.. ఇది మింట్ కాంపౌండ్లో ఓ ఇంజినీర్ త�