రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, వారిపై వెంటనే వేసదింపులు ఆపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు
Chennai | చైన్నైలో(Chennai) దారుణం చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలికపై(17-year-old student) ఆరుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మహిళా భద్రత, ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులపై నెలల తరబడి ఫిర్యాదులు చేసినా వ్యవస్థ స్పందించకపోవడంతో ఒక భాదిత�
ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపులపై వచ్చిన ఫిర్యాదును సరైన విచారణ లేకుండా మూసివేసినట్టు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)ను ఆదేశించింది. ఎన్సీడబ్ల్యూతో�
ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ హెర్రాస్మెంట్ విషయంలో అత్యంత కఠినమైన చట్టం పోష్ యాక్ట్. దీని ద్వారా గత కొంత కాలంగా ఎంతోమంది కీచక ఉద్యోగులు సస్పెండైనా మిగతా వారి తీరు మారడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున�
ఇటీవల కరెంట్ షాక్ తో యువకుడు చావు బతుకుల మధ్య పోరాడుతుంటే, అందుకు కారణం నువ్వే అంటూ గ్రామస్తుల వేధింపులు పెరగడంతో ఒకరు శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్పల్లి ఎస్ఐ సందీప్ తెలిపారు.
పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపుల నుంచి రక్షణ కల్పించే ప్రివెన్షన్ ఆఫ్ ద సెక్సువల్ హరాష్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ప్లేస్ 2013 చట్టం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదే విమర్శలు వ్యక్తమవుతున్
దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారిపోతున్నది. కొన్నేండ్లుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది.
కొల్లాపూర్ పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వేధింపులు భరించలేక ఓ బాధిత కుటుంబం చంటి పిల్లలతో కలిసి శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. బాధిత కుటుంబం ధర్నా చేస్తున్న క్రమంలోనే �
జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాం తంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్య చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Lucknow Professor Arrested | ఒక విద్యార్థినిని ప్రొఫెసర్ వేధింపులకు గురి చేశాడు. ఆమె కోసం ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసి తెచ్చానని, తనను కలవాలని కోరాడు. ఆడియో కాల్ రికార్డ్ చేసిన ఆ విద్యార్థిని యూనివర్సిటీ యాజమాన్యానికి �
పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరుకావాలని పోలీసులు అతడి తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా నిందితుడి మేనమామకు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్�