AP News | ఏలూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భర్తతోనే కాకుండా బావతో కూడా కాపురం చేసి పిల్లలను కనాలని చిన్న కోడలిని అత్తామామలు వేధింపులకు గురిచేశారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 10 రోజులుగా గదిలో నిర్బంధ�
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు గాను ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పా
Rayapol | మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. శారీరకంగా తన కోరిక తీరిన తర్వాత మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోమని బాలిక బతిమిలాడినా పట్టించుకోలేదు.
AP News | ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరించి సెల్ఫోన్, డబ్బులు దోచుకోవడమే కాకుండా.. ఆమెపై అత్యాచారానికి ప�
AIIMS: ఎయిమ్స్లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు �
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది.
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస గ్యాంగ్రేప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు యువకులు ఒక బాలికపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. మరొక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
గంగాధర మండలం గర్షకుర్తిలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన పవర్ లూమ్స్ ను బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. అధికారులు కేసులు నమోదు చేసిన కార్మికులతో మాట్లాడి ఆందోళన
నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు శనివారం నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఆమ�
ఉపాధి కోసం పేద మహిళలు శిక్షణ పొందుతున్న సంస్థ అది. టైలరింగ్ పేరుతో కొందరు.. బ్యూటీషన్ పేరుతో మరికొందరు.. మగ్గం, అగరుబత్తీలు, చేతి కుట్లు, అల్లికలు ఇలా... అక్కడికి శిక్షణ కోసం వస్తున్న వారిని ఆ సంస్థ కీలకోద్�
Crime news | బాలికను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష పడింది. జగద్గిరిగుట్ట సీఐ నరసింహ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ మహంకాళి నగర్కు చెందిన కుమార్ 30 కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు. అత్తింటి వారి అకృత్యాలను నిలదీసినందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా వదిలించుకోవాలని.. ఆమెను బజార్లోకి గుంచి అందరూ చూస్తుండగా కర్�
నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసుల వైఫల్యంతో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశాళాలలో టీటీ కోసం వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా వెనకాల కూర్చున్న ఓ యువతిని బోరబండకు చెందిన ముగ�