School Boy Dies By Suicide | స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదనపు కట్నం వేధింపులకు ఏడు నెలల గర్భిణీ బలయింది. ఎస్ఐ క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. శ్రీరాములపల్లికి చెందిన మంత్రి మౌనిక (24)కు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశా�
వేధింపులకు, దాడులకు గురవుతున్న బాలలకు, మహిళలకు నైతికపరమైన, సామాజిక పరమైన భద్రత, బరోసా, ధైర్యం కల్పించడమే జిల్లా షీ టీమ్స్, పోలీస్ భరోసా సెంటర్స్ లక్ష్యమని ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోన
EX VOA Saritha | కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ చెప్పినట్టు వింటేనే నాకు ఉద్యోగం మళ్లీ ఇప్పిస్తానని అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు జగిత్యాల జిల్లా రేగుంట గ్రామానికి చెందిన మాజీ వీఓఏ సరిత ఆరోపించార�
నల్లగొండ మెడికల్ కళాశాలలో మరోమారు ర్యాగింగ్ కలకలం రేపిం ది. సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్స రం విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డారు. గత నెల 31వ తేదీ రాత్రి బాలుర (మెడికల్ కళాశాల) హాస్టల్లో పాటలు పా�
AP News | ఏలూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భర్తతోనే కాకుండా బావతో కూడా కాపురం చేసి పిల్లలను కనాలని చిన్న కోడలిని అత్తామామలు వేధింపులకు గురిచేశారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 10 రోజులుగా గదిలో నిర్బంధ�
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు గాను ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పా
Rayapol | మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. శారీరకంగా తన కోరిక తీరిన తర్వాత మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోమని బాలిక బతిమిలాడినా పట్టించుకోలేదు.
AP News | ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరించి సెల్ఫోన్, డబ్బులు దోచుకోవడమే కాకుండా.. ఆమెపై అత్యాచారానికి ప�
AIIMS: ఎయిమ్స్లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు �
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది.