వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది.
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస గ్యాంగ్రేప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు యువకులు ఒక బాలికపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. మరొక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
గంగాధర మండలం గర్షకుర్తిలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన పవర్ లూమ్స్ ను బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. అధికారులు కేసులు నమోదు చేసిన కార్మికులతో మాట్లాడి ఆందోళన
నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు శనివారం నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఆమ�
ఉపాధి కోసం పేద మహిళలు శిక్షణ పొందుతున్న సంస్థ అది. టైలరింగ్ పేరుతో కొందరు.. బ్యూటీషన్ పేరుతో మరికొందరు.. మగ్గం, అగరుబత్తీలు, చేతి కుట్లు, అల్లికలు ఇలా... అక్కడికి శిక్షణ కోసం వస్తున్న వారిని ఆ సంస్థ కీలకోద్�
Crime news | బాలికను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష పడింది. జగద్గిరిగుట్ట సీఐ నరసింహ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ మహంకాళి నగర్కు చెందిన కుమార్ 30 కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు. అత్తింటి వారి అకృత్యాలను నిలదీసినందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా వదిలించుకోవాలని.. ఆమెను బజార్లోకి గుంచి అందరూ చూస్తుండగా కర్�
నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసుల వైఫల్యంతో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశాళాలలో టీటీ కోసం వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా వెనకాల కూర్చున్న ఓ యువతిని బోరబండకు చెందిన ముగ�
అర్ధరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి యత్నించాడు. కానీ అతని బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వ
అత్తగారింట్లో వేధింపులు భరించలేక.. ప్రేమ పెండ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఓ కానిస్టేబుల్ భార్య తనువు (Suicide) చాలించింది. కట్నం గురించి ఇబ్బందులకు గురిచేశారని, మరో పెండ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారంట�
తల్లి వార్డెన్గా పనిచేస్తున్న వసతి గృహంలో ఓ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ వికృత చేష్టలు వెలుగుచూశాయి. మద్యం తాగి వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనిని వార్డెన్ చూసీచూడన�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులపై కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు, కాంగ్రెస్ మాజీ కౌన్�