మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు (13) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు వేధిస�
నల్లగొండ జనరల్ దవాఖానలో పారా మెడికల్ విద్యార్థినిపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన శనివారం ఆలస్యంగా తెలిసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పారామెడికల్ కళాశాల విద్యార్థ�
Karnataka Officer Dies by Suicide | సీనియర్ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్ చేశాడు. సీనియర్ అధికారి తనను వేధిస్తున్నట్లు �
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మహిళలపై హింస ఆగడం లేదు.. భాగ్యనగరంలో ఏదో ఒక చోట బాలికలు, యువతులు, మహిళలపై ఏదో రకమైన దాడులు జరుగుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. రాజధానిలోని పోలీస్ కమి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి పుల్లయ్య కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించాడు.
వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు అడ్తి వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు వేధింపులు మానుకోవాలని నినదించారు. దీంతో మార్కెట్లో రెండు గంట�
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారిని వేధించే ఆకతాయిల ఆటకట్టించడంలో షీటీమ్స్ తమ సమర్థతను చాటుకున్నాయని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. గత ఏడాదిలో మొత్తం 1149 ఫిర్యాదులు అందగా వ�
Women Safety | నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువవుతున్నది. ఆడపిల్లలకు పోకిరీల వేధింపులు పెరిగిపోయాయి. షీటీమ్స్ ఎంతగా నిఘా పెట్టినా ఆకతాయిలు తమ వెకిలివేషాలు మానకపోవడంతో మహిళలు, యువతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురై ఒక రైతు తన కిడ్నీని అమ్ముకున్న కేసు ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయంగా ఒక పెద్ద కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. ఈ కేసులో కంబోడియాలోని ఒక సైనిక దవాఖానతో పాటు తమిళనాడు, ఢిల్లీకి చె�
నా ఎదురుగానే కూర్చుంటవ్.. నాకు సహకరించవా.. నీ ఇష్టం.. సపోర్ట్ చేయకపోతే నెగెటివ్ రిపోర్ట్ రాస్తా.. ఒక్కసారి కమిట్ అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేయి.. అంతా నేను చూసుకుంటా.. ఇది మింట్ కాంపౌండ్లో ఓ ఇంజినీర్ త�
వివాహితను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడలో ఓ మహిళను ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవేందర్ రెడ్డి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో అధికారులు విచారణ జరిపి గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని రాగలత, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
School Boy Dies By Suicide | స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.