FSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో అత్యంత కీలకమైన డాటాను నిల్వచేసే సర్వర్ రూమ్ కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సర్వర్లోని డాటాను బ్యాకప్ చేశారా లేదా అన్నద�
మహా నగరం సరికొత్త చరిత్రకు వేదికైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. పదేండ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక అధికారి పాలనలోకి అడుగుపెట్
రిక్టర్ స్కేల్పై స్వల్ప భూప్రకంపనలు జనాలను భయాందోళనలకు గురిచేశాయి. ఉదయం 10.17 సమయంలో 40 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు బెంబెలెత్తిపోయారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో సంభవించిన భూప్రకంపనలు స్వ
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి... ఎక్కువగా చీకటి వేళల్లోనే జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై లైటింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడం ప్రమాదానికి ఒక కారణమవుతుందంటూ వాహనదారులు వాపోతున్నారు.
గ్రేటర్లో భూ బకాసురుల ఆగలకు అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది..ఒకప్పుడు పిల్లల ఆటపాటలతో పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పార్కు స్థలం ఇప్పుడు రియల్టర్ల మాయాజాలంతో ‘ప్లాట్'గా మారిపోయింది. సామాన్య ప్రజల ప్రాణ�
నగరంలో మెట్రో వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో నలిగిపోతున్నది. ఎల్ అండ్ టీ నుంచి తెగదెంపులు చేసుకునేందుకు మెట్రో సంస్థ ఆర్థిక వనరుల కోసం వెదుకులాడుతోంది. మార్చి నెలాఖరులోగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదన ఇ
జూలైలో భారత ఉపఖండంలో ఎల్నినో పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్' మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఎల్నినో ఏర్పడేందుకు 50శా�
Lipi Epics app | పిల్లల మేధాశక్తి మీద భాష ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచేసి లిపి ఎపిక్స్ ఆప్ ఆటల ద్వారా పిల్లలకు భాష మీద, మన సంస్కృతి మీద పట్టు సాధించేలా చేయవచ్చని ఎల్ వి సుబ్రహ్మణ్యం చెప్పారు.
Madapur PS | మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి నగదు స్వీరిస్తున్న సమయంలో ఎస్ఐ వినయ్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచాన్ని సీజ్ చేసిన పోలీసులు వినయ్ను అదు�
6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజలను నమ్మించి మోసం చేసింది. పేదల ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటీ పూర్తి స్థాయ�
అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న అక్రమ కాల్సెంటర్ నెట్వర్లపై ఈడీ ఉకుపాదం మోపింది. సైబరాబాద్ కమిషనరేట్, ఢిల్లీలో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ జోనల్ కార్యాలయానిక�
మహా నగర జనాభా దాదాపు 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే దిశగా కసరత్తు పూర్తి చేసింది. ప్రతిప�