మున్సిపల్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ను మురికికూపంగా మార్చారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. నగరంలో ఎటూ చూసినా చెత్త, చెదారం పేరుకుపోయిందని దుయ్యబట�
Hyderabad | హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్�
Hyderabad | హైదరాబాద్లోని నాచారంలో మూడు రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్ను నలుగురు యువకులు కారులో ఎక్కించుకు
Hyderabad - Vijayawada Highway | హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవారికి గుడ్న్యూస్.. నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారి ఇప్పుడు ఆరు లేన్లుగా మారనుంది. ఈ మేరకు 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
అంబర్పేట డీడీ కాలనీ కిడ్నాప్ కేసులో సూత్రదారి, పాత్రదారి మొదటి భార్యే అని పోలీసులు తేల్చారు. తనను, తన పిల్లల్ని చూసుకోవడంలేదని, అలాగే తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వడంలేదని పది మందితో కలిసి ఆమె భర్తను
పింఛన్లు పెంచుతామని ఆశపెట్టారు.. ఉద్యోగ నియామకాల్లో 4శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.. స్థానిక సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయిస్తామని నమ్మబలికారు.. ప్రత్యేక కార్పొరేషన్ కేటాయిస్త
నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి
వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ముగ్గురు యువకులు దురుసుగా ప్రవర్తించి, నిలదీసినందుకు మెట్రో ట్రాక్పై తోసివేశారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
జర్మనీకి చెందిన డ్యూషే బోర్స్ సంస్థ.. హైదరాబాద్లో తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా డ్యూషే బోర్స్ సీఈవో, సీవోవో అమిత దేశాయ్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వ్యాపార �
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.