కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను ప్రభుత్వం సర్కారు దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శిక్షణ పొందిన
తన కొడుకును చుద్దామని పాకిస్తాన్ నుంచి అడ్డదారిలో ఇండియాలోకి చొరబడ్డాడు. హైదరాబాద్లో భార్య, అత్తమామలతో కలిసి ఉన్నాడు. అతడి వివరాలు బయటకు రాకుండా ఏడాది కాలంగా ఇంట్లోనే ఉన్నాడు.
Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ప్రైవేటు టీచర్పై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే ఆమెపై నాగరాజు అనే యువకుడు దాడి చేసి తీవ్ర�
ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంజే దవాఖాన వైద్యుడు, చేయూత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు , బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మ
కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా గురువారం పట్టుకున్నారు. వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప�
Hyderabad | పాతబస్తీలో పాకిస్తాన్కు చెందిన యువకుడిని బహదూర్పురా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుని, కిషన్బాగ్లో కాపురం పెట్టినట్లు పోలీసుల విచారణల�
Air India | టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యు�
దరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు-పరిశ్రమల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అంతా ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి కనబరుస్తున్నార�
యువతిపై ఓ నకిలీ బాబా అఘాత్యానికి ఒడిగట్టాడు. దయ్యం వదిలిస్తానని నమ్మించి, లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్అలీ వివరాలను వెల్లడించారు. భ
సెప్టెంబర్ 2న గ్రేటర్లో 12 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 బీహెచ్కే ఇండ్ల కాలనీల వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన అధికారుల
జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల విక్రయ సంస్థ ఫోక్స్వ్యాగన్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లలో ఒకేరోజు ఐదు నూతన షోరూంలను ప్రారంభించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశమైన ‘గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ ఫెలోషిప్'కు హైదరాబాద్కు చెందిన సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉడుముల స�