Hyderabad | బేగంపేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిజాంపేటకు చెందిన కే ప్రియాంక(31), బేగంపేటలోని ఓ ప్రయివేటు స్టోర్లో పని చేస్తోంది. ద
హైదరాబాద్లోని కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్ర�
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైదరాబాద్ నగరం అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఐటీ రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నది.
వరుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడని ఆరా తీసి పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సర్వసాధారణం. నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సాఫ్ట్వేర్ ఉద్యోగులకిచ్చి పెండ్లి �
TSRTC | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్లోని అశోక్నగర్లో (Ashoknagar) మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసింది. బ్లేడుతో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన యువకులు పోలీసు�
లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూకుడు తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా డెంగీ జ్వరానికి విరుగుడు హైదరాబాద్ వేదికగా తయారు కానున్నది.
అమెరికాకు చెందిన డిజిటల్ క్వాల్టీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజేల్.. హైదరాబాద్లో తన రెండో డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డెలివరీ సెంటర్లో 200 మంది క
ఎస్కెఎల్ఎమ్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘హలో బేబీ’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అరోరా శ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంగోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నాడ
రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో భారీ ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని టాటానగర్లో ఉన్న ఇస్తరాకుల కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Hyderabad | ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. ఒకే ఇంటి నంబర్, బై నంబర్తో అధిక సంఖ్యలో నమోదైన ఓట్లను మరోసారి పరిశీలించి, అనర్హులను తొలగిస్తున్నది.
MP Asaduddin | ప్రధానమంత్రికి ఉండాల్సిన అన్ని లక్షణాలు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావులో ఉన్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. మమతాబెనర్జీ, రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థులుగా చూప�
అప్పా జంక్షన్ (Appa junction) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది (Road accident). శుక్రవారం తెల్లవారుజామున మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అప్పా జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లింది.