హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని స్థానిక ఫిల్మ్నగర్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో సాయికార్తీక్రెడ్డి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు.
సోమవారం జరిగిన మ్యాచ్లో కార్తీక్ 6-4, 7-5తో రెండో సీడ్ నీరజ్ యశ్పాల్ (ఢిల్లీ)పై అలవోక విజయం సాధించాడు.