Telangana | అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డ�
గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)లో చేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై దవాఖాన యాజమాన్యం బు
పచ్చిమాంసం ఎందుకు తింటున్నావని అడిగిన పాపానికి ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. తుకారాంగేట్ గోల్బావి ప్రాంతానికి చెందిన క�
ముగ్గురు పిల్లల తల్లిని ఓ యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లబోయాడు. అతడి దౌర్జాన్యాన్ని అడ్డుకోబోయిన భర్త చాతీపై ప్రేమోన్మాది కత్తితో పొడవటంతో ఆయన ప్రాణాలు కోల్పోయా డు. ఈ దారుణ ఘటన ఫిలింనగర్లో చోటుచేసుకొన్న
ఫ్యూజ్ పడిపోతే.. గంట వరకు కరెంట్ రాదు.. ఇది మహానగరంలో ప్రస్తుత పరిస్థితి. ఉన్నతాధికారులు చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో జరిగే దానికి పొంతన లేకుండా పోయింది. అధికారులు ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ
కంప్యూటర్ గేమింగ్ దిగ్గజ సంస్థ ఎలక్ట్రానిక్ ఆర్ట్(ఈఏ) తాజాగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. రాయదుర్గం ఐటీ కారిడార్లోని నాలెడ్జ్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
హైదరాబాద్కు చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీ మారుట్ డ్రోన్స్... జపాన్కు చెందిన స్ర్కైడ్రైవ్తో జట్టుకట్టింది. ఈ సందర్భంగా మారుట్ డ్రోన్స్ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా
‘2023, హైదరాబాద్లో రికార్డు స్థాయిలో 32,880 హౌజింగ్ యూనిట్ల అమ్మకాలు జరిగాయని, రెసిడెన్షియల్ లాంచ్లు 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం రికార్డు.’
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డ
RRR | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
నిలిచిపోయిన భూసేకర�
Hyderabad | హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహవీర్
Hyderabad | హైదరాబాద్లోని మధురానగర్లో విషాదం నెలకొంది. రహమత్నగర్లోని ఓ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నిత్యం వేలాది వాహనాల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే నగర వాసులు సంక్రాంతి సెలవులతో ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో వాహనాల రద్దీ తగ్గడంతో గాలిలో సూక్ష్మ ధూళి కణాల తీవ్రత భారీగా తగ్గింది. దీంతో పీసీబీ సూచి�
China Manja | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్హాట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.