Akasa Air | భారత్కు చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్ భారీగా విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది.
ఏవియేషన్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉందని చెప్పారు. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలమని తెలిపారు.
అనుమతులు లేకుండా డీజే నడిపిస్తున్న ఆఫ్టర్ 9 పబ్ నిర్వాహకుడితో పాటు మరో నలుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం 14లోని ఆఫ్టర్ 9 పబ్లో రెండు రోజుల క్రితం బర్త్
శీతాకాలంలోనే విద్యుత్ మరమ్మతుల పేరిట అధికారికంగా రోజూ 2 గంటలు విధిస్తున్న కరెంటు కోతలపై నగర వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వేసవిలో నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా కోసం అంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టుకు ఇవ్వొద్దని, అందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర�
ఒకే ఫాస్టాగ్తో పలు వాహనాలు వినియోగిస్తుండడం, కేవైసీ పూర్తికాకుండానే ఫాస్టాగ్లను జారీచేస్తున్నట్టు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇ�
రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సంస్థ నిర్వహించే ఎమ్మార్సీఎస్ ఇంటర్ కొలీజియేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న సర్జన్లలో నైపుణ్యాలు, జ్ఞానం మరింత పెంపొందుతాయని �
సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 20న పాస్పోర్ట్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్�
రాష్ట్ర క్యాడర్కు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేం ద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న 200 మంది యువ ఐపీఎస్ అధికారులకు బుధవారం రాష్ట్రాలను కే
హిందీ సాహిత్య సేవకు అందజేసే కబీర్ కోహినూర్ సమ్మాన్ అవార్డుకు హైదరాబాద్కు చెందిన ఉపాధ్యాయురాలు వీఎన్వీ పద్మావతి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు
కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరిపీఠం ఆధ్వర్యంలో జగద్గురు సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 21 నుంచి 28 వరకు 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగాన్ని నిర్వహిస్త�
జర్నలిస్టు చిలుక ప్రవీణ్పై పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం దాడి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు చిలుక ప్రవీణ్ ప్రస్తుతం యూ న్యూస్ చానెల్ సీఈవోగా పనిచేస్
Telangana | అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డ�