సిటీబ్యూరో: సైబర్నేరాలను కట్టడి చేయడంలో భాగంగా హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు విశ్లేషించిన 8 వేల బ్యాంకు ఖాతాల ద్వారా సేకరించిన సమాచారంపై బ్యాంకింగ్ అధికారులు, యూపీఐ పేమెంట్ ప్రతినిధులు సమావేశం కానున్నారు.
ఖాతాల విశ్లేషణలో సేకరించిన లోపాలను సరిదిద్దుతూ తప్పని సరిగా చేయాల్సిన పలు అంశాలపై చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ్దమవుతున్నారు.