ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు మహారాష్ట్రలోని నవీముంబై, వాషి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెంది ఓ వ్యక్తి ఆగస్ట్లో తాను మోసపోయానంటూ సైబర�
మొబైల్ ఫోన్ నంబర్ చేంజ్ స్కామ్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా స్కామ్లు ఇటీవల ఎక్కువ అవుతున్నాయని.. స్కామర్లు సీనియర్ సిటిజన్లను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న�
ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ను నిర్వహిస్తున్న కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న సైబర్క్రైమ్ పోలీసులు రెండోరోజైన శుక్రవారం కీలక విషయాలను గుర్తించారని తెలిసింది.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్న అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ‘ఆరోగ్య శాఖ నుంచి ఫోన్ చేస్తున్నం. హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తం’ అంటూ ప్రైవేట్ దవా�
డబ్బు పెట్టకుండా వచ్చేది ఉద్యో గం... పనిచేసినందుకు ఆయా సంస్థల యజమాన్యాలు నెల, వారం, రోజు వారీగా జీతాలు, వేతనాలు ఇస్తుంటారు. ఉద్యోగం చేసేందుకు వెళ్లిన వారు ఎక్కడ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టనవసరం లేదు.
తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల కలకలం సృష్టించిన బెట్టింగ్యాప్స్ కేసును తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్టు తెలిసింది.
వారం రోజుల కిందట హైదరాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి గోద్రేజ్ ఎయిర్ కండిషనర్ను రిపేర్ చేయించడానికి కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఓ నంబర్ కనిపించగానే ఫోన్ చేశారు. అవతల
డిజిటల్ అరెస్ట్ కేసులో మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...82ఏళ్ళ వయస్సుగల ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఇంజినీర్కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్చే�
స్నాప్చాట్లో పరిచయమైన యువతిని పోలీసులమంటూ బెదిరించి రూ.48.38లక్షలు టోకరా వేసిన ముగ్గురు ఘరానా సైబర్ నేరగాళ్లను నగర సైబర్క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, వివిధ