ప్రజాపాలన ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 1,25,84,383 దర ఖాస్తులు అందాయి. వీటిలో అభయహస్తం కింద 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్కార్డు, ఇతర అంశాలకు సంబంధించి 19,92747 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు అంతాబాగానే ఉన�
డ్రగ్స్ తీసుకుంటూ వీడియో తీసి, దానిని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు. దీనిపై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదయ్యింది.
శాల్ భట్నాగర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. మిస్టర్ పర్ఫెక్ట్. ఏడాదికి యాభై లక్షల ప్యాకేజీతో మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. గడువు మొదలైందో లేదో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాడు. పన్ను తగ్గించుకునే మార్గాలు అ�
చైనా సైబర్నేరగాళ్ల ఆదేశాల మేరకు పనిచేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కిన పార్ట్టైం జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నేరగాళ్ల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది.
బ్యాంకు ఖాతాల కమీషన్ ఏజెంట్ నుంచి.. అంతర్జాతీయ సైబర్నేరగాడిగా అహ్మదాబాద్కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి ఎదిగినట్లు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతడి నెట్వర్క్ ద్వారానే ఉగ్ర లింక్న�
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న అంతర్గత పోరుకు సంబంధించి సైబర్క్రైం పోలీసులు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్రూమ్ ఇంచార్జి ప్రశాంత్కు నోటీసులు జారీచేశారు.గుర్తుతె�
నిరుద్యోగులను మోసం చే సిన కేసులో బీజేపీ నే త సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్గౌడ్, అతని బావమరిది గణేశ్ సహా శ్రావణ్, వీరబాబును 4రోజుల పోలీస్ కస్టడీకి బుధవారం కోర్టు అనుమతిచ్చింది.
అప్పుడేమో కౌలు రైతులకు సహాయం చేస్తామంటూ.. మహిళపై లైంగిక వేధింపులు.. కటకటాలపాలు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసి మరోసారి కటకటాల్లోకి.. ఇది ఓ బీజేపీ నాయకుడి ఘన చరిత్ర. ఉద్యోగాల ముసుగులో నిరుద�
క్రెడిట్ కార్డులతో ఫీజులు చెల్లిస్తామంటూ అమెరికా, కెనడాలోని వివిధ వర్సిటీల తెలుగు విద్యార్థులను మోసగించిన ఓ ముఠాను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.