సైబర్ మోసాల వల్ల హైదరాబాద్ ప్రజలు రోజుకు సగటున రూ.2 కోట్ల చొప్పు న ఏటా రూ.800 కోట్ల వరకు నష్టపోతున్నారని, విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఈ మోసాల బారి న పడుతున్నారని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస�
సైబర్ నేరగాళ్లు ఫొటోలు, వీడియోల కింద లింకులు జోడించి వాట్సాప్, ఫేస్బుక్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రతి రోజు మూడు, నాలుగు ఫిర్యాదులు సైబర్ ఠాణాల్లో నమోదవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో సిమ్కార్డులను సేకరించి దుబాయ్, థాయిలాండ్, కంబోడియా, చైనా వంటి దేశాలకు చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్న ముగ్గురు అంతర్జాతీయ దొంగలను సైబర్ క్రైం పోలీసులు అర
పెట్టుబడి పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ దేశవ్యాప్తంగా దోచేసిన ఇద్దరు ఘరానా నేరగాళ్లను నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత కథనం ప్రకారం...కేరళకు చెందిన సీహెచ్.
మ్యాట్రిమోని ద్వారా పరిచయమైన మహిళలు, యువతులను పెళ్లి పేరుతో మోసగించి, కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెడుతూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ �
సైబర్ దునియా విస్తృతి పెరిగే కొద్దీ.. విశృంఖలత్వమూ పెచ్చరిల్లుతున్నది. మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు ఫ్రాడ్స్టర్లు. మన బలహీనతలను వారి బలంగా మలుచుకుంటున్నారు. అత్యాశకు పోయే
‘హాలో అండి. నా పేరు రాజారాం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ట్రేడింగ్ పేరుతో నా వాట్సాఫ్కు మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్కు స్పందించిన నేను ముందుగా తక్కువ పెట్టుడి పెట్టాను.
తాను మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నానని, అందులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సివిల్ సర్వీసెస్ ఉద్యోగ�
నకిలీ ఐడీలతో ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి.. అమాయక ప్రజలను మోసగిస్తూ లక్షలు దోచుకుంటున్న ఒక ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల
సైబర్నేరాలను కట్టడి చేయడంలో భాగంగా హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు విశ్లేషించిన 8 వేల బ్యాంకు ఖాతాల ద్వారా సేకరించిన సమాచారంపై బ్యాంకింగ్ అధికారులు, యూపీఐ పేమెంట్ ప్రతినిధులు సమావేశం కానున్నారు.
సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం నిరంతరం హస్తినాలో ఒక బృందం ఉండే విధంగా హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం సన్నాహాలు చేస్తున్నది. సైబర్నేరగాళ్లు ఎక్కుగా ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, పశ్చిమబె�
Governor Tamilisai | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ ఖాతా ఈ నెల 14వ తేదీన హ్యాక్ అయిన విషయం తెలిసిందే. మూడు ఐపీ అడ్రస్ల నుంచి గవర్నర్ ట్విట్టర్ ఖాతా ఆపరేట్ అయినట్టు పోలీసులు నిర్ధారించా