Shanmukh Jaswanth | ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా.. అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు �
Cinema Lovers Day | భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో �
Hyderabad | ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. రెండు గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే ఉన్నాడు. ఈ ఘటన మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద�
Hyderabad | హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట హిట్ అండ్ రన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ డాక్టర్.. ఫుట్పాత్ వెంట
లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. నగర రోడ్లపై దూసుకుపోతున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాహనాలను కొనుగోలు చేయడానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పోటీపడుతున్నారు.
దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్లో నిర్మాణ రంగ వ్యయాలు తక్కువగా, నైపుణ్యం-ప్రతిభ కలిగిన ఉద్యోగుల లభ్యత ఎక్కువగ�
జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు జరిగాయి. ఇటీవల రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కమిషనర్లు డిప్యూటేషన్పై వచ్చిన వారికి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు సంస్థలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అదనపు కమిషనర్ స�
కెనడాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ బ్లాక్బెర్రీ లిమిటెడ్..హైదరాబాద్లో నూతన ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల
Asaduddin Owaisi | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెం�
Road Accident | జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు.
Gold Rates Today | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 2,042 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఫెడ్ మినిట్స్ రిలీజ్తో పాటు, యూఎస్ డాలర్ బలహీనపడడంతో బంగారం ధర పెరిగింది.
CM Revanth | రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్ను డెవలప్ చేశారని తెలిపారు.
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు.