ఇరిగేషన్శాఖలో ఎక్స్టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ హోదాల్లో కొనసాగుతున్న అధికారులను వెంటనే తొలగించాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు విజ్ఞప్త�
విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమైన పటాన్చెరు సీఐ లాలూనాయక్పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు ఎస్పీ రూపేశ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రా
Swami Bodhamayananda : శక్తి సామర్థ్యాలున్నప్పుడే ఉత్తమకార్యాలు చేయాలని, వృద్ధాప్యంలోకి వెళ్లాక చేస్తామనుకుంటే కుదరదని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవ�
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్స ర్ చాపకింద నీరులా పెరుగుతున్నది. దీని నిర్ధారణ కోసం నిర్వహించే పీఎస్ఏ (ప్రొస్టేట్ స్పెసిఫికేషన్ యాంటిజన్ పరీక్ష) ప్రమాణాలే దీనికి కారణమని అపోలో వైద్యులు పేర్కొంటున�
ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కారుణ్య నిమామకాలు చేపట్టేందుకు ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 120 మంది దరఖాస్తులకు గానూ తొలుత 27 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మార్గం సుగుమమైంది.
హైదరాబాద్లో నివాస గృహాల విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన సంవత్సరం చివరి త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలం)లో నగరంలో 16,808 యూనిట్ల గృహాలు అమ్ముడయ్యాయి.
రానున్న వేసవి, రబీ పీక్ సీజన్లలో ఏర్పడే అధిక విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధిక
ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి చికెన్, మటన్ షాప్స్ ఓనర్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహ చికెన్ సంస్థ నూతన బ్రాంచ్ ఏర్పాటు �