ఇటీవల కొత్తగా నియమితులైన 10,006 మంది టీచర్లకు మంగళవారం ఆఫ్లైన్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. వారు గత గురువారమే డీఈవో కార్యాలయాల్లో రిపోర్ట్ చేయగా వారికి కేటాయించిన జిల్లాలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశ�
Musi River | మూసీ సుందరీకరణ పేరిట.. లక్షలాది ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. కొంతమంది నివాసితులను కూడా ఖా�
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
KPHB | కేపీహెచ్బీ పీఎస్(KPHB PS) పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి(Married suicide) పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. షంషీగూడలో కుటుంబ కలహాలతో అర్ధరాత్రి సుప్రియ అనే మహిళ ఉరివేసుకొని ఆత్మ�
Nara Rohit | టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ ఓ హీరోయిన్ని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ ఒక వార్త టాలీవుడ్లో తెగ చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (Exhibition Grounds) ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవార�
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ టాప్-5వ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు 2023 సంవత్సరానికి గానూ ప్రముఖ బ్రిటిష్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల
అధిక వడ్డీలు ఆశచూపి 17,500 మంది వద్ద నుంచి రూ. 229 కోట్లు కాజేసిన డీకేజెడ్, డీకాజూ టెక్నాలజీస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ దంపతులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
ముగ్గురు మంత్రులు వచ్చా రు.. కాసేపు ముచ్చట్లాడి వెళ్లిపాయారు. ఎజెండాలోని ఒక్క అంశంపైనా చర్చ జరగలేదు. ఏ ఒక్క సమస్యపైనా స్పష్టత ఇ వ్వలేదు. ఊరించి, ఉసూరుమనిపించా రు..
దేశవాళీ సీజన్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి రంజీ ట్రోఫీకి తెరలేవనుంది. మొత్తం 32 జట్లు ఎనిమిదేసి జట్లతోనాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. జాతీయ జట్టులో తిరిగి చోటు కోసం ఆశిస్తున్�
Hyderabad | హక్కుల సాధనకు కోసం ఐక్య పోరాటానికి సిద్ధంగా ఉన్నామని బ్రాహ్మణ సంఘాల నేతలు ప్రకటించారు. బ్రాహ్మణ సంఘం నేత దోర్నాల కృష్ణమూర్తి అధ్యక్షతన 200 సంఘాలకు చెందిన నేతలు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగ�
Saddula Bathukamma | యావత్ తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం వరకు వాడలన్నీ పూలవనాలుగా మారాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఉయ్యాల పాటలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొన్నది.