హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి.
గ్రేటర్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.8డి�
R. Krishnaiah | భారత రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని వస్తున్న ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని (Hyderabad) ఓ పబ్లో మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. ఫిలింనగర్లోని మూన్షైన్ పబ్లో (Moonshine Pub) పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక పూర్వం నుంచి పెండింగ్లో ఉన్న ఓ భూవివాదానికి 73 ఏండ్ల తర్వాత హైకోర్టు తెరదించింది. ఏడో నిజాం హయాంలో జాగీర్ భూమి రక్షణ కమిటీ ఏర్పాటు, ఆస్తుల పంపిణీపై 1936 నుంచి కొనసాగుతున్న �
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బరాజ్ బ్లాక్ను అలా వదిలేస్తే ఎలా? అని జ్యుడీషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ �
నగర శివారులోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలను శనివారం జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి సందర్శించారు. రెండు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా ప్రక్రియను పరిశీలించారు.
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలు హాట్కేక్లా ఎగరేసుకొని పోతున్నాయి కార్పొరేట్ సంస్థలు. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల గిరాకీ రెండంకెల వృద్ధి నమోదైందని వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 18 మంది రైతులు మాత్రమే చనిపోయారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం ఈ లెక్క తేలిందని చెప్ప�
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా అవతరించి యావత్దేశాన్ని మంత్రముగ్ధం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏండ్ల క్రితం జలదృశ్యంలో పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల సుదీర్ఘ పోర
తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నది. ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగంలో అంచనాలకుమించి రాణిస్తున్న రాష్ట్రం..అటు ఆర్థికంలోనూ పెద్ద రాష్ర్టాలను తలదన్నెలా దూసుకుపోతున్నది. ఇదే క్రమంలో 2047 నాటికి రాష్
రవాణా శాఖ మంత్రి ఇలాకా హుస్నాబాద్లో బస్సు సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్ అన్నారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్లో విలేకరులతో మాట్లాడా�
Fire Accident | రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.