ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన గ్లోబల్
కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవా�
‘బీఎస్సీ బయోమెడికల్ సైన్స్' పేరుతో నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీని ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 15 కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున 750సీట్లకు అనుమతిచ్చారు.
టీహబ్లో యాక్సిలరేటర్ కేంద్రాన్ని ప్రారంభించింది అమెరికాకు చెందిన ఫాల్కన్ ఎక్స్ సంస్థ. యాక్సిలరేటర్ మెంబర్షిప్ ప్లాన్ పేరుతో స్టార్టప్లు అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు
Snake | హిమాయత్నగర్ లిబర్టీ కూడలిలో ఓ పాము కలకలం సృష్టించింది. కేబుల్ వైర్లపై నుంచి సిగ్నల్ పౌలు వద్దకు వెళ్తున్న ఓ పామును చూసి వాహనదారులు తమ వెహికిల్స్ను రోడ్డుపైనే ఆపేశారు.
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి ప్రతి సాయంత్రం భారీ వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటి
Rains | మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు రుతుపవనాలు విస్తరించాయి.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి.
అంతర్జాతీయ కమాడిటీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లోని హోటల్ తాజ్కృష్ణాలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉం
రాష్ర్టాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సారా పై ఎక్సైజ్శాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ఎక్కడికక్కడే సోదాలు నిర్వహిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రూ.1.73 కోట్ల విలువైన గంజా�
ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) విద్యార్థులు నీట్ యూజీ-2024లో అత్యుత్తమ ఫలితా లు సాధించారని ఆ సంస్థ చీఫ్ అకడమిక్, బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా గురువా రం తెలిపారు.
సుధాజైన్ మాట్లాడుతూ.. చేనేత కళా కారుల ఉత్పత్తులను దేశ, విదేశాలకు పంపి చేనేత కళాకారుల ప్రతిభను చాటిచెప్పడం తమ లక్ష్యమని, చేనేత వస్త్రాలను కోనేలాగా వారు చేనేత ఉత్పత్తులను ధరించేలా చేయడమే తమ కోహినూర్ స్టోర�