మహిళల సీనియర్ వన్డే టోర్నీలో హైదరాబాద్ అదరగొట్టింది. మంగళవారం అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ 14 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది.
Mohan Babu | మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్బాబు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్, మోహన్బాబు వద్ద ఉన్న లైసెన్స్ త�
Mohan Babu | మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీయూడబ్ల్యూజే జనరల్సెక్రటరీ మారుతి సాగర్ డిమాండ్ చేశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించా�
Mohan Babu | హైదరాబాద్ జల్పల్లిలో హైడ్రామా కొనసాగుతోంది. ప్రైవేటు బౌన్సర్ల సాయంతో గేట్లు తోసుకుంటూ మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ �
Manchu Manoj | మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనపై మోహన్బాబు దాడి చేయించారని ఏడీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం జల్పల్లిలోని మోహన్బాబు నివాసానికి తన భార్య భూమా మౌనికతో వచ్చిన మంచు మనో�
రాష్ట్రంలో దక్షిన, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాబోయే 2రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
ప్యాకేజింగ్ రంగం పురోగతి, భవిష్యత్తు అవసరాలపై ప్యాకాన్-2024 పేరుతో ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్లో సదస్సు నిర్వహించబోతున్నట్లు సీఐఐ తెలంగాణ ప్రకటించింది.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నగరంలో వర్షం కురిసింది. రోజంతా మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీగా మంచు (Dense Fog) కురుస్తున్నది.
భారతీయ పౌరులను అక్రమంగా విదేశాలకు తరలించి వారి చేత సైబర్ నేరాలకు పాల్పడే నకిలీ కాల్ సెంటర్లలో బలవంతంగా పనిచేయిస్తున్న ఒక ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని దాదాపు 2,500 కిలోమీటర్లు వెంటాడి ఢిల్లీ పోలీసుల�
ఈనెల 6 నుంచి 8 మధ్య తెలంగాణ స్కాష్ రాకెట్స్ అసోసియేషన్, గేమ్ పాయింట్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్కాష్ చాంపియన్షిప్-2024 ఘనంగా ముగిసింది.
Air show | హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహించిన ఎయిర్ షో (Air Show) అలరించింది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) పై భారత వాయుసేన (Indian Air Force) కు చెందిన సుశిక్షిత పైలట్లు విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి.
కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే.. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉ