క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా, అధికారికంగా గుర్తించింది కేసీఆర్ సర్కారేనని...డిసెంబర్ 26న బాక్సింగ్ డే సెలబ్రేషన్స్కు కూడా సెలవు ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పెండ్లి కళ వచ్చేసింది. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు కాగా, శనివారం హైదరాబాద్లో సింధు, వెంకటదత్త సాయి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి ఈనెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రానున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
Group-2 Exams | గ్రూప్-2 పరీక్షలు రేపటి ఆదివారం, సోమవారం జరుగుతున్న దృష్ట్యా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్య�
Allu Arjun | అల్లు అర్జున్ను అరెస్టు చేసిన సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే వార్తలపై సెంట్రల్ జోన్ డీసీపీ స్పందించారు. అరెస్టు చేసిన సమయంలో అల్లు అర్జున్ పట్ల దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశా�
హైదరాబాద్ (Hyderabad) బేగంబజార్లో దారుణం చోటుచేసుకున్నది. భార్య, కుమారుడిని చంపిన భర్త.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన సిరాజ్ అలీ.. తన కుటుంబంతో కలిసి బేగంబజార్లో ఉంటున�
నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. ఉప్పల్ స్కై వాక్ వే తరహాలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నం కేంద్రంగా స్కై వాక్ వేను నిర్మించేందుకు హెచ్ఎండీఏ పనులు చేప
ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ప్రధాన రహదారుల్లో రోడ్డు ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంయుక్తాధ్వర్యంలో గురువారం తొలగించారు.
బీహార్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 4.957 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ పథకాలను పట్టణాల్లో క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ) ఆకలితో అలమటించేలా చేస్తోంది ఏడాది క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకప�
హెచ్ఎండీఏ పరిధిలో అనుమతుల జారీలో ఎలాంటి మార్పు లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా నిర్మాణదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా... పనితీరులో మార్పు రావడం లేదు.
హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులకు సూచించారు.