ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, ప్రభుత్వ సిటీ కాలేజీలోని ఆజామ్ హాల్లో ‘సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం 2025’ ప్రదానోత్సవ సభ జరుగనున్నది. ఈ పురస్కారాన్ని డాక్టర్ నలిమెల భ�
2025, మార్చి 1, 2వ తేదీలలో హైదరాబాద్, రవీంద్ర భారతిలోని మొదటి అంతస్తులో ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ-అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జాతీయ సదస్సులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా..
Goshamahal | గోషామహల్ ప్రధాన రహదారిలో నాలా పైకప్పు కూలడం వలన వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.
Hyderabad | జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ జంక్షన్లో అత్యంత ప్రమాదకరంగా కారుతో స్టంట్స్ చేసిన ఘటనలో ముగ్గురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Rayalaseem University | కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బసవరావు నియమితులయ్యారు. దీనిపట్ల ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ �
Saree Run | హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం శారీ రన్ నిర్వహించారు. ఈ రన్లో 3 వేల మందికి పైగా అతివలు పాల్గొన్నారు.
యూసుఫ్గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ఆధ్వర్యంలో బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్ కేర్, వెలనెస్లో నైపుణ్యంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీ లైక్ అ