Hydraa | మల్కాజిగిరి, ఏప్రిల్ 8: హిందూ స్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మచ్చ బొల్లారంలోని హిందూస్మశాన వాటిక వద్ద ఉన్న డంప్యార్డ్ను మంగళవారం నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్�
Hyderabad | నగరం నడిబొడ్డున దర్జాగా సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది.
MLA Talasani Srinivas Yadav | పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Hyderabad | హైదరాబాద్లోని యాప్రాల్లో దారుణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఓ యువకుడిని అతని స్నేహితుడు చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కా�
విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్న హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్' కీలకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. విక్రమ్-1 రాకెట్ కోసం సిద్ధం చేసిన ‘కలాం-100’ ఇంజిన్ను విజయవంతంగా పరీ
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పక్షి ప్రేమను చాటుకున్నారు. గోరటి నారాయణపేట జిల్లా మద్దూరు పర్యటన నుంచి సోమవారం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓ వేటగాడు కంజుపిట్టను పట్టుకొని వెళ్తుండగా తన వాహనం ఆపి అతడికి �
దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
OU Degree Exams | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను తక్షణమే వాయిదా వేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్
Dilsukhnagar Bomb Blast | దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవార�
Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 7: ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్లో సైతం పార్కులకు సరైన నిర్వహణ లేకపోవడంతో చెత్త�
Prakash Goud | పేదవర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్