హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థ్ధిస్తూ ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చ�
యాప్రాల్లో దారు ణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడంటూ తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో ఓ యువకుడిని తోటి స్నేహితు లు దారుణంగా చితకబాదగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు.
ఫీజు చెల్లించలేదని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దారుణానికి ఒడిగట్టింది. విద్యార్థులను బంధించి నానా ఇబ్బందులకు గురి చేసింది. రాంపల్లి దయారలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి చదువున్న న�
ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కే మల్లికార్జున్రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కే శారద, ఆర్థిక కార్యదర్శి
Gold Rate | ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. వరుసగా ఐదోరోజు పసిడి ధరలు దిగివచ్చాయి. డిమాండ్ పడిపోవడంతో మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 99.9 ప్యూరిటీ గోల్డ్ ధర రూ.200 వరకు తగ్గింది. దా
Hyderabad | పీర్జాదిగూడ ఏప్రిల్ 8: హైదరాబాద్ బోడుప్పల్లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్లో ఉండగా డంబెల్స్తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుం�
Hyderabad | లేడీస్ హాస్టళ్లలోకి ఓ దొంగోడు జొరబడ్డాడు. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్లోకి దర్జాగా జొరబడి యువతుల ల్యాప్టాప్లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికా�
Medical Coding | బీఎస్సీ, బీ ఫార్మసీ, బీకాం పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు ఉచితంగా మెడికల్ కోడింగ్, బిల్లింగ్ కోర్సును అందిస్తున్నామని అప్సా, టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.