CM Revanth Reddy | బంజారాహిల్స్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మున్నూరు కాపుల సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ఆధ
Mayor Vijayalaxmi | నగరవాసుల కోసం మరింత మెరుగైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో బ
MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్
Ravi Gupta | ఒత్తిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా అన్నారు. చంచల్గూడలోని సికా పరేడ్గ్రౌండ్లో బుధవారం తెలంగాణ జైళ్లశాఖ 7వ రాష్ట్రస్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట�
Hyderabad | మూసీ (Musi River) పరిసరాల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మళ్లీ జేసీబీ (JCBs) లు మూసి పరిసరాల్లోకి ప్రవేశించడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. కూల్చివేతల ప్రక్రియ మళ్ళీ మొదలుపెట్టారంటూ స్థానికులు ఆగ్రహ
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ ఈశ్వర్ థియేటర్ ప్రాంతం�
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్కు రూ.1000 చెల్లించిం ది.
మహా కుంభమేళాకు వెళ్లిన నగర వాసుల వాహనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మినీ బస్సులో రెండు రోజుల క్రితం నాచారం నుంచి బంధువులు, స్నేహితులు కలిసి 9 మంది వరకు వెళ్లారని స్థాన�
పేదల ఇళ్ళపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెల్లో బ్రతుకుతున్న.. ఆడబిడ్డలతో క్రిమికిటాలతో కాలం వెళ్ళదీస్తుంటే సీఎ�
క్షిపణుల తయారీలో కీలక విడిభాగాల తయారీ సంస్థ ఎంటార్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో) రూ.16 కోట్ల పన్నులు చెల్లించిన తర్వ�
తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు జల మండలి మేనేజర్ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అ