Hyderabad | సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో అధికారులకు కనీస సమాచారం లేకుండా అర్చకుడి స్థాన మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. దేవాదాయ శాఖ పరిధిలోని సనత్ నగర్ హనుమాన్ దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకత్వం �
Borabanda | బోరబండ పోలీస్ స్టేషన్.. పశ్చిమ మండలం, ఎస్ఆర్ నగర్ డివిజన్లో 2023 జూన్ 2వ తేదీన ప్రారంభమైంది. అంటే ఈ పోలీస్ స్టేషన్ ఏర్పడి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటివరకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు మారా�
చిరుధాన్యాల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మంత్రి భగీరథ చౌదరి తెలిపారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు చిరుధాన్యాల సాగు వల్లే సాధించవచ్చని పేర్కొన్నారు.
క్రివీ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని కస్తూర్బా మహిళ డిగ్రీ పీజీ కాలేజీ ఆవరణలో వెయ్యి మంది విద్యార్థినులతో తెలంగాణ జానపద నృత్య కార్యక్రమాన్ని ఫ
డ్రైనేజీ మ్యాన్హోల్ లీకేజీపై మార్తాండనగర్ కాలనీలోని వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ లీకేజీ కావడంతో మురుగునీరు భూమి లోపలికి చేరి బోరు నీటిని కలుషిత�
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ముస్లిం �
Narsingi | నార్సింగిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక�
పద్మారావు నగర్లోని కౌతా కామకోటి కల్యాణ నిలయంలో రుషి పీఠం పురస్కార ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు, రచయిత్రి డాక్టర్ అల్లంరాజు గాయత్రీ దేవి, దంపతులకు రుషి పీఠం 2024 �
Hyderabad | హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని.. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో బయటప�
హైదరాబాద్లో సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా కమిషనరేట్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నవారికి చెక్పెట్టడానికి డిసైడయ్యారు. నేటి నుంచి స్పెషల్డ్రైవ్ చేపడుత
ఎంతోఅరుదుగా కనిపించే పునుగుపిల్లి దారితప్పి అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లికొండలో చోటుచేసుకున్నది. నల్లగా ఒంటిపై మచ్చలతో కూడిన ఓ జం తువు ఒక్కసారిగా జనాల్లోకి రావడంతో వ
తులం బంగారంను రూ.30వేల కు ఇస్తానంటూ మోసానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్నగర్ ప్రాంతానికి చెందిన జల్లే చంద్రశేఖర్రె
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163(144) సెక్షన్ను అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పరీక్ష