బ్రాండెడ్ తో చనిపోయిన తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చింది ఓ మాతృమూర్తి. అవసరం ఉన్నవారికి అవయవాలు దానం చేసి తన కుమారుడిని వారి లో చూసుకోవాలని ఉదారతతో ముందుకు వచ్చింది. అడిక్ మెట్కు చె�
హైదరాబాద్ నగరంలో ఇటీవల వెలుగుచూసిన బర్మా, బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. చాదర్ఘాట్, ఖైరతాబాద్లలో పోలీసుల దాడుల్లో 18మంది విదేశీ యువతులను రెస్క్యూ చేశారు. ఉద్యోగాలు క�
RTC Employees | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నాహక భాగంలో శుక్రవారం హకీంపేట్ బస్ డిపో వద్ద డిపో జేఏసీ ఆధ్వర్
Hyderabad | తన బైక్కు ఎలా చలానా వేస్తారంటూ ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్వహిస్తున్న యాప్లో అత్యంత తీవ్రమైన పదజాలంతో దూషించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
R Krishnaiah | అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్న గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న 400 ఎకరాల భూమిని వేలంపాట వేస్తే ఖబర్దార్ అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య ప్రభ�
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హీరో బాలకృష్ణ (Balakrishna) ఇంటి వద్ద కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్ప
చంద్రబాబు సర్కారు జల చౌర్యానికి..మేఘా కంపెనీని కాపాడాలనే రేవంత్ సర్కారు పన్నాగం... వెరసి నాగార్జునసాగర్కు పుష్కలమైన ఇన్ఫ్లో ఉన్నప్పటికీ ఒకవైపు ఎడమ కాల్వ చివరి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అల్లాడుతుం�
దేశంలోని 55 శాతం మంది టెకీలు, వ్యాపారవేత్తలు నిద్రలేమితో బాధపడుతున్నారు. పని ఒత్తిడితో ఆయా రంగాలవారు నిద్రకు దూరమవుతున్నారని ‘టై గ్లోబల్ అండ్ హార్ట్ఫుల్నెస్' సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి పెండింగ్ బిల్లుల గండం పొంచి ఉన్నది. పంచాయతీ పాలన ముగిసి 14 నెలలు గడుస్తున్నా, పెండింగ్లో ఉన్న రూ.691.93 కోట్ల బిల్లల చెల్లింపు విషయంలో సర్కార్ తీ�
హోంగార్డులు.. ‘అటెండర్కు ఎక్కువ.. పోలీసుకు తక్కువ’. ఉదయం డ్యూటీ ఎక్కితే ఎప్పుడు ఇంటికొస్తాడో తెలియదు. రోజంతా వెట్టి చాకిరి. ‘ఏయ్.. చాయ్ తీస్కరా పో..’ అనే హూంకారంతో వారి దినచర్య మొదలవుతుంది. ‘ఇంటికి వెళ్తా
నకిలీ ఇండియన్ కరెన్సీని చలామణి చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న కేసులో ఏడుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి, నిజాంపేటకు చెం�