Musi River | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భయంకరమైన రీతిలో నది ఉధృతంగా ఉరకలేస్తోంది.
Musi River | హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్, చాదర్ఘాట్ వద్ద చిన్న వంతెన పైనుంచి, మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ ఉధృతంగా ఉరకలేస్తోంది.
Attack | నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి. అహంకారం, అత్యుత్సాహంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం నగరంలోని బీఎన్ రెడ్డి నగర్లో నడి రోడ్డుపై పోకిరీల హంగామా సృష్టించారు.
Koti ENT Hospital | హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోఠి ఈఎన్టీ ఆస్పత్రి నీట మునిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
Himayat Sagar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండపోత వాన కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమ�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పవన్ కల్యాణ్ వైద్య పరీక్షల కోసం ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్కు వెళ్లనున్న�
ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో (Falaknuma Express) అధికారులు తనిఖీలు చేపట్టారు. హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్ వద్ద రైలున�
భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు �
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీని ప్రభావం విమానా ప్రయాణాలపై పడుతున్నది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.
హైదరాబాద్ (Hyderabad ) ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావె�
హైదరాబాద్లో (Hyderabad) భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి మొదలైన వాన ముసురు (Rain) ఉదయం కూడా కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, పంజాగుట్ట, అమీర
భారతీయ నిర్మాణ రంగాన్ని స్తబ్ధత ఆవరించింది. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ విడుదల చేసిన తాజా ని
మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థయైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు(బీసీజీ)..భారత్లో కొత్తగా ఐదో కార్యాలయాన్ని హైదరాబాద్లో తెరిచింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా నెలకొల్
నగర మెట్రో ప్రయాణికుల పాలిట ప్రాణసంకటంలా మారింది. చిరు జల్లులకు కూడా ఒక్కసారిగా నిలిచిపోతున్నది. దీంతో వర్షాకాలం సీజన్ ప్రయాణికులకు శాపంగా మారింది. నిర్వహణలోపంతో తరచూ వస్తున్న సాంకేతిక సమస్యలపై దృష్ట