BRS | ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హైదరాబాద్ అంబర్పేట డివిజన్ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం పటేల్ నగర్లో కార్పొరేటర్ విజయ్ కుమార్ కలసి ఆ సంఘ
Amberpet | వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రిపూట నరకం అనుభవిస్తున్నారు.
GHMC | జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలో పారిశుద్ధ్య విభాగం నిద్రమత్తులో జోగుతోంది. వాణిజ్య సముదాయాలు, షాపుల వద్ద నుంచి మామూళ్ల వసూలుతో పాటు ఫుట్పాత్లపై చిరువ్యాపారాలను ఏర్పాటు చేయించడం, నెలవారీ అద్దెలు వసూ
వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన గ్యాస్ వినియోగంలో భద్రతాంశాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీలోఫర్ అధినేత బాబురావు పేర్కొన్నారు. గ్యాస్ వినియోగంలో భద్రతకు సంబంధించి పుణే గ్యాస్ సంస�
Hyderabad | హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు అక్రమార్కులు కుట్రలు పన్నుతున్నారు. నవ నిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని తమ సొసైటీలో కలుపుకునే దిశ�
IRCTC Special Tour | తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సరస్వతీ పుష్కరాల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ్, కోణార్క్ సత్యనారాయణ దేవాలయం, గయ�
సుమారు 50 ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు విద్యార్థులు జీవితంలో ఎంతో ఎదిగారు. ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా.. అందులో రాణించి పదవీవిరమణ కూడా చేశారు.
Hyderabad | ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఓ వ్యక్తి పెద్ద కుట్ర చేశాడు. ఇందుకోసం అడ్డదారిలో కరెంటు మీటర్లను పొంది ఒకే గదిలో దాచిపెట్టాడు. అయితే ఒకే గదిలో 30 వరకు కరెంటు మీటర్లు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు �
Shamshabad | శంషాబాద్ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ పరిధిలోని17వ వార్డు సిద్ధాంతి ముదిరాజ్ బస్తీలో ఇటీవల రూ.25 లక్షలతో ని�
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో నార్సింగి గ్రామానికి చెందిన జల్లి అన్విక ముదిరాజ్ సత్తాచాటింది. మణికొండలో ఆదివారం నిర్వహించిన తొమ్మిదో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియ�
Borabanda | ఎర్రగడ్డ, ఏప్రిల్ 20: వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు.. వేల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు.. కానీ అక్కడ ప్రయాణికుల కోసం ఒక్క షెల్టర్ అయినా కనిపించదు. ఉన్న ఒక్క షెల్టర్ రెండు నెలల క్రితం హోటల్గా మారి�
Cyber Crime | ఆర్థిక పరమైన వ్యవహారాలలో తప్పు చేశావని.. దీంతో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ ఫోన్ చేసి బెదిరించడంతో పాటు అకౌంట్ నుంచి డబ్బులు తస్కరించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీస్టేషన్లో కే�
ఈ నెల 23వ తేదీన బంగారు మైసమ్మ ఆలయంలో నిర్వహించే అమ్మవారి కల్యాణానికి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.