మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో చాలా ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలు, కాలనీల్లో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగాపులు కాస�
పనికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గాంధీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.రాజు వివరాల ప్రకారం.. బన్సీలాల్పేట్లోని సీసీ నగర్లో మక్క ల సత్యమ్మ(రేణుక) రా�
ఏ కళారూపానికైనా రాణింపు... నవ్యత, నాణ్యతే. నాటక కళ ఇందుకు మినహాయింపు కాదు. అది పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఏదైనా కావొచ్చు! మనకు సాంఘిక, పౌరాణిక నాటకాలు ఉన్నంత విరివిగా జానపద నాటకాలు లేవు. అందునా ఆధునిక జానపద నా�
Governor | రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా వైద్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
Hyderabad | మ్యాట్రిమోనియల్ సైట్లతో పాటు సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవడం.. పెళ్లి చేసుకుంటా అంటూ నమ్మించి వారి వద్దనుంచి ఎమర్జెన్సీ అంటూ డబ్బులు తీసుకోవడం.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే బ్లాక్ మ�
Water Problems | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎండలు ముదరక ముందే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా మురికివాడలు, బస్తీలలో ఈ సమస్య అధికంగా వేధిస్తున్నది.
Hyderabad | ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని, రోగులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రేవంత్ సర్కార్వి గాలి �
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) భూత్పూర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ హైదరాబాద్ వెస్ట్ సిటీలో అత్యంత విలువైన ప్రాంతం. ఆ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. 1954-55 ఖాస్రా పహాణీతోపాటు 1959-60 సంవత్సర
తన బైక్కు ఎలా చలానా వేస్తారంటూ ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్వహిస్తున్న యాప్లో అత్యంత తీవ్రమైన పదజాలంతో దూషించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..రామంతాపూర్, సత�
బ్రాండెడ్ తో చనిపోయిన తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చింది ఓ మాతృమూర్తి. అవసరం ఉన్నవారికి అవయవాలు దానం చేసి తన కుమారుడిని వారి లో చూసుకోవాలని ఉదారతతో ముందుకు వచ్చింది. అడిక్ మెట్కు చె�