Petlaburj Maternity Hospital | రాష్ట్రంలోనే అతిపెద్దదైన పేట్లబుర్జ్ మోడ్రన్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటు చేసుకున్న అరాచకాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. గత సూపరింటెండెంట్ రజిని రెడ్డి హయాంలో జరిగిన విధ్వంసకాండను సిబ�
Bakrid 2025 | హైదరాబాద్ నగరంలో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్ కోరారు. ఈ మేరకు పండుగ నేపథ్యంలో మంగళవారం పలు ప్రభుత్వ శాఖలు, మతపెద్దలతో హైదరాబాద్ సిటీ పోలీసులు సమన్వయ సమావేశం నిర్�
Telangana | ఐఏఎస్ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.
సూర్యపేట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.పార్ధసారథితోపాటు ఇన్స్పెక్టర్ పి.వీరరాఘవులును మంగళవారం ఏసీబీ కోర్టు ఏదుట జైలు అధికారులు హాజరుపర్చారు.
కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఓ కన్సల్టెన్సీ.. విద్యార్థుల నుంచి రూ.45లక్షలు వసూ లు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద తమ నిరసన తెలిపారు.
సికింద్రాబాద్కు చెందిన ఓ గృహిణి.. ఫేస్బుక్లో ప్రకటన చూసింది. అందులో నంబర్ను సంప్రదిస్తే హెచ్అండ్ఎం, అజియో, జరాకిడ్స్, మదర్కేర్ వంటి ప్రముఖ సంస్థల కోసం మోడలింగ్ హంట్ నిర్వహిస్తున్నామని ఓ మహిళ �
టెక్మహేంద్రలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ డిగ్రీ విద్యార్థికి సైబర్నేరగాళ్లు రూ.2.6 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే .. గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీకి చెందిన బాధితుడు డిగ్రీ చదువుతూ ఉద్�
తెలంగాణ అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ సభ్యుల సమావేశం బుధవారం ఉదయం 11గంటలకు సెక్రటరియేట్లోని రెవెన్యూ మీటింగ్హాల్లో జరగనున్నట్లు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపార�
ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగుల కోసం 24 గంటలపాటు రోగి సహాయక సేవలకోసం హెల్ప్లైన్ డెస్క్ను ప్రారంభించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్, బీఎస్బీ హ్యూమన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధ
GHMC | వర్షాకాలంలో ఎలాంటి వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ ప
Hyderabad | చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి క్లియర్ అయింది. పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార�
హైదరాబాద్ హబ్సిగూడ డివిజన్ రాంరెడ్డి నగర్లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. రోడ్డుపై చెత్త వేయవద్దు అని అన్నందుకు పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్పై దాడి చేశారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్