ప్రజల సాంస్కృతిక జీవనంలో ఆది పండుగైన ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శనివారం ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్! మెట్రో రైలు సేవలను రాత్రి 11:45 గంటల వరకు పొడిగించారు. మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
Hyderabad | హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కాపూర్లోని కింగ్ ప్యాలెస్లో 'ఆనం మీర్జా' ఎక్స్పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఒక దుకాణదారుడు తన దగ్గర ఉన్న తుపా�
Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. అత్తాపూర్లో మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు �
సిటీలో ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో రోగులు దవాఖానల బాట పడుతున్నారు. వేసవిలో వైరస్ల ప్రభావం పెద్దగా ఉండదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో కొన్ని రకాల విషజ్వరాలు నమోదవ�
ఖాజానాలో డబ్బులు లేవు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోజూ చేతులెత్తేస్తున్నారు. బల్దియాలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు కొత్త పనులు చే
డెయిరీ ఫామ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలోస్తాయని నమ్మించి మోసగించారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో చంపాపేట్ కు చెందిన మధు, శ్రీనగర్ కాలనీకి చెందిన కె. వె
సహకార సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని భూత్పూర్ మండల సింగల్ విండో చైర్మన్ కదిరి అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు అభివృద్ధి చెందితేనే రైతుల�
Suman | విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని సినీ నటుడు సుమన్ తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కే�
Shamshabad | శంషాబాద్ రూరల్, మార్చి 28 : కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమిపై పలువురు భూబకాసురులు కన్నేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు.
Ramanthapur | రామంతాపూర్, మార్చి 28 : రామంతపూర్ డివిజన్లోని ఈస్ట్ శ్రీనివాసపురంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం రోడ్లను
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (OTS) పథకం మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో ఆది, సోమవారాలు ఉగాది, రంజాన్ పండుగలు కావడం వల్ల ఆస్తి పన్ను వసూలు సజావు