Anganwadi | హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనా.. పాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా జర�
Hyderabad | బ్యూటీ పార్లర్కు వెళ్లిన ఓ మహిళ బ్యాగులోని నగదు చోరీ జరిగింది. ఈ ఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమీర్పేట్లో వెలుగు చూసింది.
ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ఆటకట్టించారు బేగంపేట పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్న�
పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏకంగా ప్రహారీ గోడ, ఒక రూం నిర్మాణం చేసినా అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్
Anganwadi | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 25: హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడి కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే �
మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్పై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి భంగపాటు తప్పలేదు.
మహా నగరంలోని నీటి సరఫరాలో లోప్రెషర్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందన్నట్లు... నగరంలో రోజురోజుకీ భూగర్భజలాలు తగ్గిపోవడంతో జలమండలి నీళ్లుకు డిమాండు మరింత పెరుగుతుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కార్ సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. 400 ఎకరాల భూవివాదంపై తుది తీర్పు వెలువడేదాకా అక్కడ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడొద్దని సుప్రీం క�
ఫిట్నెస్ బిజినెస్కు సంబంధించి అంతర్జాతీయంగా టెక్నాలజీ సేవలు అందిస్తున్న అమెరికాకు చెందిన ఏబీసీ ఫిట్నెస్.. భారత్లో తొలిసారిగా హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్ను నెలకొల్పింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీ నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, బీజేపీ నుంచి డాక్టర్ ఎన్ గౌతంరావు నిలవగా, బుధవారం పోలింగ�
హైదరాబాద్లోని కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నిర్మల్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి అన్నారు.