రాష్ర్టానికి దశ, దిశ చూపేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత, మా జీ ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ
Hyderabad | హైదరాబాద్లోని బంజారాహిల్స్లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. 200 గజాల స్థలంలో మూడు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని, ఏకంగా ఆరంతస్తులు
తెలంగాణ సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాలన�
ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన ఐదుగురు సభ్యుల ముఠాను చాంద్రాయణ గుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బాలికను కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
Raidurgam | కొండాపూర్, ఏప్రిల్ 24 : హైదరాబాద్లోని రాయదుర్గం (దర్గా) ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ ఎస్కే తాజ్ బాబు తనను వేధిస్తున్నాడని వాచ్మ్యాన్గా పనిచేస్తున్న లక్ష్మీ ఆరోపించింది. కులం పేరుతో దూషించడమే క�
Traffic Problem | సికింద్రాబాద్ రాణిగంజ్, జనరల్ బజార్ ఏరియాల్లో నిత్యం ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. నిత్యం వాహనదారుల, పాదాచారుల రాకపోకలతో పాటు వేసవి కాలంలో కాడవంతో ఏసీ, కూలర్ల మార్కెట్లు ఏర్పాటు కావడంతో మరింత రద�
హైదరాబాద్ నగరంలో ఈ నెల 25, 26 తేదీల్లో ‘భారత్ సమ్మిట్-2025’ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని ప్రభుత్వమే ప్రకటించింది. 100 పార్ట�
తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించుకుని మూసారాంబాగ్ డివిజన్ సలీంనగర్లో అక్రమంగా నివాసముంటున్న ఇద్దరు బంగ్లా దేశీయులను, వారికి సహకరించిన మరో నలుగురిని సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల�
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ జారీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రంగంలోకి ద
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ.. ఒక్కొక్కరి నుంచి రూ. 1000 వసూలు చేస్తూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ�
Marri Rajasekhar Reddy | ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లే�
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న క్రమంలో పలు ఆక్రమణలు బయటపడుతున్నాయి. తమ ఇండ్ల వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చ
AV Ranganath | వచ్చే బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందని తెలిపారు.
Terror attack | పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ్టి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతోపాటు అంపైర్లు కూడా చేతులకు నల్ల రిబ్బన్లు ధరించనున్నారు. అంతేగాక ఉగ్రదాడిని నిరసిస్తూ మ్యాచ్క