హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు రాచకొండ పరిధిలోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, సుధీర్బాబులు పలు ఆంక్షలు విధిస్తూ ఉ
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ కేసులో పురోగతి లభించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Hyderabad | యువతి బాత్రూమ్ లో స్నానం చేసే వీడియో లను రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించేవాడు ఆ కామాంధుడు. నగ్న స్నాన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. బాత్రూమ్ కిటికీ సందులో సెల్ ఫోన్ ఉండగా అనుమానించిన యువతి
Hyderabad | డబ్బులను సులభంగా సంపాదించాలనుకునే వేరే రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హుమాయూన్ నగర్ పోలీసులు సోమవారం పశ్చిమ మండలం ట్రాన్స్పోర్టు పోలీసులతో కలిసి పట్టుకున్నార�
పెండింగ్ బిల్లులతో సతమతమవుతున్న కాంట్రాక్టర్ల కష్టాలు తీర్చాలని జాతీయ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. శ్రీనివాస్ గౌడ్, కె. వెంకటేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ హమాలీ బస్తీలో పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు కేటాయించాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టిని కలిసి వినతి పత్రం అందజేశారు.
BRS | ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హైదరాబాద్ అంబర్పేట డివిజన్ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం పటేల్ నగర్లో కార్పొరేటర్ విజయ్ కుమార్ కలసి ఆ సంఘ
Amberpet | వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రిపూట నరకం అనుభవిస్తున్నారు.
GHMC | జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలో పారిశుద్ధ్య విభాగం నిద్రమత్తులో జోగుతోంది. వాణిజ్య సముదాయాలు, షాపుల వద్ద నుంచి మామూళ్ల వసూలుతో పాటు ఫుట్పాత్లపై చిరువ్యాపారాలను ఏర్పాటు చేయించడం, నెలవారీ అద్దెలు వసూ
వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన గ్యాస్ వినియోగంలో భద్రతాంశాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీలోఫర్ అధినేత బాబురావు పేర్కొన్నారు. గ్యాస్ వినియోగంలో భద్రతకు సంబంధించి పుణే గ్యాస్ సంస�
Hyderabad | హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు అక్రమార్కులు కుట్రలు పన్నుతున్నారు. నవ నిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని తమ సొసైటీలో కలుపుకునే దిశ�
IRCTC Special Tour | తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సరస్వతీ పుష్కరాల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ్, కోణార్క్ సత్యనారాయణ దేవాలయం, గయ�
సుమారు 50 ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు విద్యార్థులు జీవితంలో ఎంతో ఎదిగారు. ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా.. అందులో రాణించి పదవీవిరమణ కూడా చేశారు.