GHMC Footpath | పాదచారుల సౌకర్యం కోసం లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుట్పాత్లు హోటళ్లు, వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ స్థలాలుగా ఉపయోగించుకుంటున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు.
MLA Talasani | ఓల్డ్ కస్టమ్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన బేగంపేట డివిజన్లోని ఓల్డ్ కస్టమ్ బస్తీ మ�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో (Domalapenta) పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ మినీ బస్సు దోమలపెంట వద్ద బోల్తాపడింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం రాత్రి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరిహిల్స్లోని ఆయన కార్యాలయాల్లో రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి
తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ రంగం కుదేలవుతున్నదని తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారులు, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ �
‘ఆన్లైన్లో శృంగారం చేస్తారు.. ఆ వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.. ఆ తర్వాత వాటికి డబ్బులు వసూలు చేస్తారు. అలాకాకుండా ఆన్లైన్లో లైవ్గా చూడాలంటే అందుకోరేటు ఉంటుంది.
Manchu Vishnu | ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్లోని ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో బృందాలు తన�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జులై వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చర్లపల్లి-రామేశ్వరం, రామేశ్వరం-చర్లపల్లి, హైదరా�
అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. బుధవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమ
Aaryajanani: యువతకు స్కాలర్ షిప్పులు అందించేందుకు ఆర్య జనని మరోసారి ముందుకు వచ్చింది. ఇందుకోసం18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతీ యువకులకు జాతీయస్థాయి ఆన్ లైన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనుంది.
ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి తోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం హైదరాబాద్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.1,470 దిగి లక్ష రూపాయల మార్కుకు దిగువన రూ.99,220 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం విలువ కూ�