బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న ప్రతిపాదనలు ఒక్కొక్కటీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా 47 ప్రాంతాల్లో 37 చోట్ల ప్రాజెక్టు ఫలాలు అందుబాటులోకి రాగా...రెండో విడత ప్రతిపాదనలు కా
తెలంగాణ గౌడన్నల ఆత్మగౌరవ పతాక నీరా కేఫ్ కల్లు కాంపౌండ్గా మారనుందా? అంటే అవుననే అంటున్నారు కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు. టూరిజం కార్పొరేషన్ నుంచి కల్లుగీత కార్పొరేషన్లోకి విలీనం చేసుకున్న �
రాష్ట్రంలో గడచిన ‘అడవుల్లో అగ్నిప్రమాదాల సంవత్సరం’(2024 నవంబర్-2025 మార్చి)లో 1.39 లక్షల ఎకరాల అడవి ప్రకృతి వైపరీత్యాలు, మానవతప్పిదాలతో దగ్ధమైందని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ వెల్లడించింది.
మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి మరో లేఖాస్త్రం సంధించారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు కచ్చితంగా ఒక పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదవులన్నీ మాలలకే ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్
సమాచార కమిషనర్ల నియామకంలో కాంగ్రెస్ సర్కారు సామాజిక న్యాయం పాటించలేదని, బీసీలకు అన్యాయం చేసిందని సామాజిక, రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు పొందాలంటే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. 20 నుంచి రెండు నెలల సమయం కూడా ఆలస్యమవుతుండటంతో ఏజెంట్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్రావు కార్యాలయంలో తనిఖీలు చేపట్ట�
భూ వివాదంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి కూడా పోలీసులు కొందరికి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింద
ఎప్పుడూ మీ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావా.. బాబును పట్టించుకోవా అని భర్త మందలించినందుకు భార్య పెద్ద గొడవ చేసింది. అంతటితో ఆగకుండా తన కుటుంబసభ్యులను పిలిపించింది. ఈ క్రమంలో ఇంటికొచ్చిన బామ్మర్దులు.. బ�
Hyderabad | గర్భవతి అయిన భార్యకు సాయంగా ఉండేందుకు వచ్చిన బాలికపై కన్నేశాడో ప్రబుద్ధుడు. ప్రేమిస్తున్నానని ఆమెకు మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా.. ఇంటి నుంచి కూడ�
Hydraa | జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు వెళ్లేదారిని మూసివేయడంతో పాటు నాలాపై నిర్మించిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు.
DGP | హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ను గుర్తిస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఉగ్ర కుట్రసూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. స్లీపర్ సెల్స్ గుర్తించి వారికి కౌన్సెలింగ్ ని�