హైదరాబాద్లోని (Hyderabad) సైదాబాద్లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణలో 33 బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్ల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది.ఆరువందల మంది క్యాడెట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించడం
గద్వాల నుంచి హైదరాబాద్కు గులాబీ దండు కదిలింది. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు 50 మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన మా�
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు మంటగలిసింది. ‘మిస్ వరల్డ్ అందాల పోటీ’ నిర్వహణలో అందగత్తెలను ఆట వస్తువులుగా చూడాలనుకున్న ప్రభుత్వం తీరును యావత్ మహిళా లోకం గర్హిస్తున్నది.
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనతో స్వగ్రామమైన తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లప�
KTR | ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలని చెప్పింది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ తన�
క్రీడల్లో రాణించిన యువకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నవతరం యూత్ అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా తెలిపారు. నవతరం ప్రీమియర్ లీగ్ సీజన్ 5ని కందుకూరు మండల కేంద్రంలో గల వైఎస్ఆర్ మినీస్టేడియంలో నిర్వహించారు.
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కాలనీల్లో భద్రత పెంపొందుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా తెలిపారు. హైదరాబాద్ కొత్తపేట డివిజన్ పరిధి న్యూ మారుతి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 56 సీసీ �
బస్తీలు, కాలనీల్లో చెత్త సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశుభ్రకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రీ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్