సికింద్రాబాద్కు చెందిన ఓ గృహిణి.. ఫేస్బుక్లో ప్రకటన చూసింది. అందులో నంబర్ను సంప్రదిస్తే హెచ్అండ్ఎం, అజియో, జరాకిడ్స్, మదర్కేర్ వంటి ప్రముఖ సంస్థల కోసం మోడలింగ్ హంట్ నిర్వహిస్తున్నామని ఓ మహిళ �
టెక్మహేంద్రలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ డిగ్రీ విద్యార్థికి సైబర్నేరగాళ్లు రూ.2.6 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే .. గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీకి చెందిన బాధితుడు డిగ్రీ చదువుతూ ఉద్�
తెలంగాణ అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ సభ్యుల సమావేశం బుధవారం ఉదయం 11గంటలకు సెక్రటరియేట్లోని రెవెన్యూ మీటింగ్హాల్లో జరగనున్నట్లు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపార�
ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగుల కోసం 24 గంటలపాటు రోగి సహాయక సేవలకోసం హెల్ప్లైన్ డెస్క్ను ప్రారంభించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్, బీఎస్బీ హ్యూమన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధ
GHMC | వర్షాకాలంలో ఎలాంటి వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ ప
Hyderabad | చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి క్లియర్ అయింది. పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార�
హైదరాబాద్ హబ్సిగూడ డివిజన్ రాంరెడ్డి నగర్లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. రోడ్డుపై చెత్త వేయవద్దు అని అన్నందుకు పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్పై దాడి చేశారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్
Gold Rate | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మంగళవారం ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.800 తగ్గి పది గ్రాములకు రూ.98,500 పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సైతం ధ్రువీకరించింది.
Hyderabad | వనస్థలిపురంలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్య.. ప్రమాదవశాత్తూ ఇంట్లో పడి చనిపోయాడు అని నమ్మించే ప్రయత్నం చేసింది. 8 సంవత్సరాల క్రితం శిరీషను కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్న
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో విషాదం నెలకొంది. మద్యానికి బానిసైన ఓ మహిళ.. ఆ అలవాటు మానుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Rains | తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న
హైదరాబాద్లోని (Hyderabad) సైదాబాద్లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.