మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కేంద్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక యోజన నవంబ�
చర్లపల్లి, అక్టోబర్ 30: ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం(ఒపెన్ ఎయిర్) జైలు సూపరింటెండెంట్ శివప్రసాద్ పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి ఒపెన
మత్తు మూలాలు వెలికితీస్తుండ్రు.. కొనసాగుతున్న గంజాయి వేట శనివారం సైతం భారీగా సరుకు స్వాధీనం గంజాయిపై పోలీసులు పంజా విసురుతున్నారు. ‘మత్తు’ మూలాలు వెలికితీస్తున్నారు. శనివారం సైతం వివిధ చోట్ల తనిఖీలు ని�
ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులతో పనిలేదు సమాజసేవలో తరిస్తున్న గోపాల్రావు ఈ రోజుల్లో దవాఖానకు వెళ్లాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారంగ
నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో పేదలకు చికిత్స మల్కాజిగిరి, అక్టోబర్ 30:తలనొప్పి, జ్వరం.. ఇలా ఏ చిన్న అస్వస్థత వచ్చినా గల్లీలోని ఏ చిన్న డాక్టర్ వద్దకు వెళ్లాలన్నా వంద రూపాయలు ఉండాల్సిందే. సూది ఇచ్చినా.. �
కోర్టు కేసులను త్వరగా తేల్చాలి ఫారెస్ట్ భూములను హెచ్ఎండీఏకు అప్పగించాలి వక్ఫ్బోర్డు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి దుండిగల్, అక్టోబర్ 30: ఏండ్ల తరబడి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న మరో బడా సంస్థ ఫలించిన పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కృషి పారిస్లో ప్లగ్ అండ్ ప్లే ప్రతినిధులతో సమావేశం ఆ వెంటనే రాష్ట్రంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం మన దేశంలో ఈ స�
మలక్పేట, అక్టోబర్ 30: వెయ్యి మైళ్ల దూరమైనా.. ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తామని, అది ఆ ప్రయాణానికే పునాది అవుతుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. జాబ్ కనెక్ట్లో భాగంగా శనివారం ఈస్ట్జోన్ పోల�
దీపావళి సంబురాలు మొదలయ్యాయి. పండుగ షాపింగ్తో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీపాల పండుగ సమీపిస్తుండటంతో పటాకులు, దీపాలు, ఇతరత్ర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వారం ముందు నుంచే జనాలు సుముఖత
TRS Social Media Department | టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది.