హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు చుట్టూ నిరంతరం పచ్చదనం ఉండేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ పెంచుతున్న చెట్లు, మొక్కలు, �
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలో టీహబ్ నిర్మాణపనులను ఐటీ, పరిశ్రమశాఖలశాఖ మంత్రి కే తారకరామారావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, ఇంజినీర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్
అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు | వనస్థలిపురంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వారే వెళ్లినట�
హైదరాబాద్: గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన బాబుఖాలే ఆంధ్రప్ర
వనస్థలిపురం| నగర శివార్లలోని వనస్థలిపురంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ప్రగతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం
గంజాయి| నగర శివార్లలోని పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారులో (టీఎస్ 08 హెచ్జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్
ఐటీ, ఫార్మా హబ్గా మారిన హైదరాబాద్.. ‘రియల్’ పెట్టుబడులకూ కేరాఫ్గా మారింది. దేశంలోని పలు రాష్ర్టాలు, నగరాలకు చెందిన ఎంతో మందికి.. ‘భాగ్యనగరం’ బాసటగా నిలుస్తున్నది. వారికి ఉపాధితోపాటు ఆశ్రయాన్నీ కల్పి
హైదరాబాద్ : కార్లు, బైక్లు అద్దెకు తీసుకుని వాటిని అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని మాదాపూర్ పోలీసులతో కలిసి శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం ఆటోమొబైల్ దొంగను శుక్రవారం అరెస�
హైదరాబాద్ : బహిరంగ ప్రదేశాల్లో ప్రజల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముగ్గురు మహిళలను నగరంలోని శాలిబండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను తుకారాంగేటు మంగర్బస్తీకి చెందిన రూ�
హైదరాబాద్: టెస్లా కార్ల కోసం ఇండియా ఎంతగా ఎదురు చూస్తున్నదో ఇండియాలో అడుగు పెట్టేందుకు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సైతం అంతే ఉత్సుకతతో ఉంది. భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఇంకా శైశవదశలోనే ఉంది. అ�
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్| రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో వ్యాపార�
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.
లంగర్హౌస్| నగరంలోని లంగర్హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున లంగర్హౌస్లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణిం
బంగారు వర్ణం బయళ్ల మధ్య రెండు జిరాఫీలు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా.. ఇది ఎక్కడో అనుకుంటున్నారా.. మన హైదరాబాద్లోనే.. అది ట్యాంక్బండ్పైనే.!! ట్యాంక్బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పా�