రవీంద్రభారతి, సెప్టెంబరు 2 : నూతనంగా బీసీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వకుళాభరణం కృష్ణమోహన్రావును తెలంగాణ ఆరెకటిక సంఘం యూత్ అధ్యక్షుడు వినోద్కుమార్, మహిళా అధ్యక్షురాలు పి. పద్మావతిలు గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి సంఘం కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.