తమిళసూపర్స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ హైదరాబాద్కు రానున్నాడు.
హైదరాబాద్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న కళా ప్రదర్శన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఈ డ్యాన్స్ ఫెస్టివల్స్లో భాగంగా ప్యానెల్ డిస్కషన్స్, ఫిల్మ్ �
హైదరాబాద్ : హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విజయవంతం�
బేగంబజార్| రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్నప్పట్టికీ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటున్నది. దీంతో బేగంబజార్లో 100కుపైగా కేసులు నమోదయ�
నిజామాబాద్ ఉమామహేశ్వరాలయంలో ఏర్పాట్లు శాస్త్ర ప్రవర్ధక సభ నేతృత్వంలో అథర్వణవేద హవనం వేద పండితుల ప్రవచన కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో చతుర్వేద పరీక్షలు హైదరాబాద్/ నిజామాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే త�
పక్కరాష్ర్టాల నుంచే తెలంగాణలో వ్యాప్తి కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి వైరస్ను వ్యాపార కోణంలో చూడొద్దు ప్రైవేట్ దవాఖానలకు మంత్రి ఈటల సూచన హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: �
అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్ వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు 1200 కోట్ల భారీ పెట్టుబడి వైద్య పరికరాల రాజధాని.. నగరం ప్రారంభించిన ఐటీ మంత్రి కేటీఆర్ లైఫ్ సైన్సెస్లో రాష్ట్రం ముందంజ:ఫార్మాస్యూటికల్ కార్య
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.60 లక్షల విలువైన బిస్కెట్ల స్వాధీనం హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: సినీఫక్కీలో బంగారాన్ని విమానం వాష్రూంలో దాచి తరలించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధ�
అగ్నిప్రమాదం | నగరంలోని అఫ్జల్గంజ్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ టైర్ల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
మెడ్ట్రానిక్ | ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అమెరికన్ సంస్థ అయిన మెడ్ట్రానిక్..
హైదరాబాద్ : గతవారం నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసులో పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను సయీద్ మహహ్మద్ అలీ(22), మృతుడి భార్య రూబీన�
నగరంలో లబ్ధి పొందనున్న 20వేల లాండ్రీలు, 52 ధోబీ ఘాట్లు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్పై ఉత్తర్వులు జారీ సంతోషం వ్యక్తం చేస్తున్న నాయీ బ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడిన మాట తప్పలేదు. చేసిన వాగ్దానాన�
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం విశ్వనగరంలో కనీవినీ ఎరుగని రీతిలో పనులు ఆరేండ్లలో రూ.67,035.16 కోట్లతో భారీగా మౌలిక సదుపాయాలు జీహెచ్ఎంసీతోనే రూ.32,532.87 కోట్ల మేర వ్యయం ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ పద్మవ్యూహాని�
తరచూ శానిటైజేషన్ మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించండి ప్లకార్డులతో ఉద్యోగుల అవగాహన నిబంధనలు పాటిస్తే కరోనాకు దూరం కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు అప్�