హైదరాబాద్ : నో ఎంట్రీ నిబంధనను విస్మరించి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే లోకి ప్రవేశించిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట�
నిషేధిత కార్బైడ్ను వాడితే కఠినచర్యలుహోంమంత్రి మహమూద్ అలీ పండ్లు త్వరగా పక్వానికి వచ్చేందుకు చైనా విష రసాయనాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సహజ సిద్ధంగా మగ్గబెట్టే ఎన్రైప్ మిక్సర్ను వాడాలని హ�
బేగంబజార్లో ఏడు గంటల నుంచే దుకాణాల మూసివేత అత్యవసర సర్వీసులకు మినహాయింపు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసు అధికారులు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందు�
కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం | కరోనా కారణంగా నగరం నుంచి భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తమని రైల్వేశాఖ తెలిపింది. కార్మికులతో రైళ్లలో రద్దీ నెలకొంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలే�
30 అండర్-30 ఆసియా లిస్టులో చోటు హైదరాబాద్, ఏప్రిల్ 22: ఫోర్బ్స్ ‘30 అండర్-30’ ఆసియా జాబితాలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులకు చోటు లభించింది. వీరిలో మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ సీఈవో ప్రణవ్
గుర్రాలపై సీసీఎంబీ పరీక్షలు సక్సెస్ నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 22: ఎలాగైనా సరే కరోనాను ఖతం చేయాలి.. మనుషుల ప్రాణాలను కాపాడుకోవాలి..! ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరి మెదళ్లలో ఇదే �
హైదరాబాద్ : ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ఎం. సలావుద్దీన్ జావీద్(65) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం స్వల్ప అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. జావీద్కు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్
విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
పంజాబ్పై సన్రైజర్స్ ఘనవిజయం హ్యాట్రిక్ పరాజయాల నుంచి కోలుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ సీజన్లో బోణీ కొడితే.. తొలి మ్యాచ్లో ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. పం�