ఇద్దరి అరెస్టు | నగరంలోని మల్లేపల్లి ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.
తెలంగాణ సర్కార్ వచ్చాక భాగ్యనగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తోంది. లక్షలాది మొక్కలను నాటడంతో పాటు.. భారీగా పార్కులను అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్ సరూర్ నగర్ లేక్ వద్ద ఉన్న ప్రియదర్శిని పార్కు మరింత సుందరంగా ముస్తాబైంది. పార్కులో అదపు హంగుల కోసం నెమలి బొమ్మ, చిల్డ్రన్ గేమ్ జోన్, కాటేజ్లను HMDA అధికారులు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్ అంచనాలకుమించి రాణించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.297 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం �
హైదరాబాద్, ఏప్రిల్ 29: విద్యుత్తో నడిచే వాహనాలు నడిపేవారికి శుభవార్తను అందించింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ రికరికా. చార్జింగ్ స్టేషన్లు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని దృష్టిలో పెట్టుక�
హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యంగా గర్భిణుల ప్రసవానికి ముందు తర్వాత ఎంతో సంరక్షణ చర్యలు తీసుకోవడం కీలకం. ఎటువంటి ఏమరపాటు ప్రదర్శించినా గర�
హైదరాబాద్ ఆఫీస్లో కల్పిస్తున్న సంస్థ హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ మాస్ మ్యూచువల్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)లో ఉద్యోగుల సంఖ్యను రెట్ట�
గంజాయి పట్టివేత | నగరంలోని మియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ పొలీసులు గుర్తంచి స్వాధీనం చేసుకున్నారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు | రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక | జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది.