అమీర్పేట్, నవంబర్ 10 : పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సర్కిల్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత పేర్కొన్నారు. ఫై స్టార్ పోస్టాఫీసుగా గుర్తింపు తెచ్చు�
ముషీరాబాద్, నవంబర్ 10: నిఘంటు రూపకర్త సీపీ బ్రౌన్ జయంతిని బుధవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో నిర్వహించారు. తెలంగాణ సమాచార ముఖ్య కమిషనర్ బుద్దా మురళి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రౌన్ చిత్ర పటానికి పూల�
ముషీరాబాద్, నవంబర్ 10: తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎం.నర్సయ్య రెండవసారి ఎన్నికయ్యా రు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో రాష్ట్రస్థాయి వి�
Hyderabad | తన ఇంటి ముందున్న చెట్టును నరికేసినందుకు ఓ వ్యక్తికి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రూ. 12 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురిలో చోటు చేసుకుంది. ఓ �
Hyderabad | నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువతిపై కత్తి దాడి జరిగింది. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తర�
వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో బుధవారం మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు.
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు | డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 3 నుంచి 8, 2022 వరకు, �
Karthika Masam | కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం,
Hyderabad | సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్ మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు చీటింగ్ కేసుగ
బంగారం పట్టివేత | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నారే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేప�
Indira Park | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇందుకు నిరసనగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక
సికింద్రాబాద్లో పట్టుకున్న రైల్వే పోలీసులు.. 22 కిలోల గంజాయి స్వాధీనం మారేడ్పల్లి, నవంబర్ 9 : రైలు ద్వారా ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వ
కీసర, నవంబర్ 9 : గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి (డీఎస్ఓ) శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమీక్ష సమావేశ�
Hyderabad | తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో తండ్రికి ఎల్బీనగర్ కోర్టు 15 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2018లో నేపాలీ జాతీయుడు తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసులో విచారణ