నేడు ఇందిరాపార్కు ధర్నాచౌక్లో రైతు మహా ధర్నా సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా గ్రేటర్ టీఆర్ఎస్ ధర్నా చేపడుతున్నది. మంత్రి తలసాని శ్రీనివాస�
బాధితులకు భరోసా కల్పిస్తున్న సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుపై మరో మూడు కేసులు నమోదు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్న బాధితులు సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్
ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహణ భక్తి టీవీ ఆధ్వర్యంలో 11 రోజుల వైభవ వేడుకలకు ఏర్పాట్లు సిటీబ్యూరో, నవంబర్ 11 ( నమస్తే తెలంగాణ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వ�
సికింద్రాబాద్ రీజియన్ నుంచి శబరిమలకు ప్రత్యేక సర్వీసులుసిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ రీజియన్ నుంచి కేరళలోని శబరిమలకు శుక్రవారం నుంచి ప్రత్యేక సర్�
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): లోటస్ హాస్పిటల్ 15 వార్షికోత్సవం సందర్భంగా అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్యశాల సీఈవో డాక్టర్ ప్రసాద్, సీఎండీ డాక్టర్ హేమ ప్రసాద్ గురువ�
మూసాపేట, నవంబర్ 11: విద్యుత్ షాక్కు గురైన మహిళ మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకున్నది. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి విజ్ఞ�
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 11: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజ�
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 11: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 22వ తేదీ నుంచి, ఎంసీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప�
రూ. 9 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంపనులు పూర్తైతే 7 నుంచి 8 వేల మందికి రెండు రోజులకో సారి మంచినీరు జూబ్లీహిల్స్, నవంబర్ 9: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలోని ఎస్పీఆర్హిల్స్ వా�
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మల్లారెడ్డి యూనివర్సిటీలోని న్యూబిల్డింగ్లో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల కోసం అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ఈ కార్
ముషీరాబాద్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం నచ్చిన రాష్ట్రంతో ఒకలా నచ్చని రాష్ట్రంలో మరోలా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్.శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్