Koti Deepostavam | కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భక్తి టీవీ నేటి నుంచి కోటి దీపోత్సవం నిర్వహించనుంది. ఈ మేరకు నిర్వాహకులు గురువారం ఒక
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి సరఫరా కౌకూర్ దర్గా చౌరస్తాలో నలుగురు అరెస్టు రూ. కోటి 5లక్షల విలువజేసే 462 కిలోల గంజాయి, రెండు వాహనాలు స్వాధీనం నేరేడ్మెట్, నవంబర్ 11 : ఆంధ�
టైలరింగ్, బ్యూటిషియన్లో ఉచితంగా శిక్షణ టెక్నికల్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లిష్లో ప్రావీణ్యం సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా మెళకువలు నిష్ణాతులతో బోధన.. ఉద్యోగ కల్పనే లక్ష్యం కార్పొరేట్ కంపెనీలలో ఉ�
దోమల నియంత్రణకు డ్రోన్ల వినియోగం చెరువులు, నీటి నిల్వ ప్రదేశాల్లో పిచికారీ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ): సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు దోమల బెడద నుంచి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ
ఆజాదీకా అమృత్ దినోత్సవంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక ఆర్కేపురం, నవంబర్ 11 : న్యాయ సేవ అనేది ప్రాథమిక హక్కు అని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి రేణుక పేర్కొన్నారు. ఆజా
నిలకడగా యువతి ఆరోగ్యం మన్సూరాబాద్, నవంబర్ 11 : పెండ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడిచేసి గాయపర్చిన ప్రేమోన్మాదికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. ఎల్బీనగర్ పోలీసులు తెలి�
గోవా నుంచి కొరియర్ ద్వారా నగరానికి దిగుమతి విద్యార్థులకు ఎండీఎంఏ పిల్స్ విక్రయం ముగ్గురు యువకుల ముఠా అరెస్ట్ రూ.3లక్షల విలువజేసే డ్రగ్స్ స్వాధీనం సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ):డార్క్ నెట్ల�
కాలేరు వెంకటేశ్ గోల్నాక, నవంబర్ 11: నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కోట్లాది రూపాయల వ్యయంతో �
సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కాటేదాన్లో ఇటీవల ఓ బ్యాటరీ పరిశ్రమలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన మైలార్దేవ్పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభి�
కార్యాచరణ ప్రకటించనున్న ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఖైరతాబాద్, నవంబర్ 11 : స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో శనివారం ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల విధి విధానాలపై సమావేశం ని�
చిక్కడపల్లి, నవంబర్11 : పిల్లల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న నవ భారత్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ఉపాధ్