సంధ్యవేళ అయింది ఇక వెళ్లొస్తా అంటూ భానుడు బై బై చెబుతుంటే.. అరుణవర్ణంలోకి మారిన ఆకాశాన్ని నీలిమబ్బులు కమ్మేస్తూ వెళ్లిరా నేస్తం అంటూ ఆదిత్యుడిని సాగనంపుతున్నట్లుగా.. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కదూ ! రెండు మూడు రోజులుగా భాగ్యనగరాన్ని వరుణుడు ముంచెత్తుతున్న నేపథ్యంలో సాగరతీరంలో ట్యాంక్బండ్పై ఆవిష్కృతమైందీ సుందర దృశ్యం.