హైదరాబాద్లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. హుస్సేన్సాగర్, సరూర్నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది.
DGP Jitender | రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం ఆదివారం ఉదయం వ�
Khairatabad Ganesh | ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టంలో ప్రధానమైన శోభాయాత్ర శోభాయామనంగా ప్రారంభం కానున్నది.
Hyderabad Metro | ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నాన్స్టాప్గా నడపాలని మెట్రో అధికారులు ని
RTC Buses | ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద జరిగే గణేశ్ నిమజ్జనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవక�
గణేష్ ఉత్సవాలు (Vinayaka Chavithi) ప్రారంభం కాకముందే ఓ బొజ్జగణపతి హుస్సేన్సాగర్లో నిమజ్జనం అయ్యాడు. దోమల్గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్�
Hussain Sagar | నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలటంతో మూసీలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జిని, దోబీ ఘాట్ను తాకుతూ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న యూత్ రెగెట్టా చాంపియన్షిప్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. పోటీల మూడో రోజు యువ సెయిలర్ మహమ్మద్ రిజ్వాన్ సత్తాచాటాడు.
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో సికింద్రాబాద్ క్లబ్ టిస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా (Youth Open Regetta) పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండోరోజు పోటీల్లో ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగంలో ఎన్వైఎస్సీ టీమ్కు చెంద�