హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 4 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సోమవారం ఒక గేటును మాత్రమే ఎత్తి నీటిని వ�
హైదరాబాద్ : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహా�
గత ఐదారు రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్కు పూర్తిస్థాయి నీటిమట్టం కంటే అధికంగా వరద నీరు వచ్చి చేరుత�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తొణికిసలాడుతోంది. ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. సాగర్ ప్రస్
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షా
ఓవైపు గుట్టమీద ఆధ్యాత్మిక మందిరం.. మరోవైపు సాగరం మధ్య జీవన తత్వం.. వీటికి జతగా గట్టున పరిపాలనా భవన రాజసం. ఆధునిక హైదరాబాద్కు ప్రతీకలుగా నిలుస్తున్న బిర్లా మందిర్, గౌతమ బుద్ధుని విగ్రహం, నిర్మాణంలో ఉన్న స�
మబ్బులు కమ్ముకున్న వేళ.. సాయంకాలం విద్యుత్ కాంతుల్లో హుస్సేన్ సాగర్ వెలిగిపోయింది. జాతీయ జెండాతో పాటు సాగర్ చుట్టూ పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వారాంతం కావడంతో పర్యాటక ప్రాంతాలు �